సూర్యాపేట టౌన్, జనవరి 27 : థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనుగొన్న రోజును ఎలక్ట్రీషన్ డేగా జరుపుకోవడం హర్షణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఎలక్ట్రీషన్ డే సం�
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో పునరుద్ధరణకు అడుగులు హర్షం వ్యక్తంచేస్తున్న సూర్యాపేట పట్టణ ప్రజలు సూర్యాపేట, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట ఈ పట్టణం పరిచయమున్న వారికి రాపోలుగుడి సుపరిచితమే. రాపోలుగుడ�
సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందజేత వెన్నుపూస దెబ్బతిన్న యువకుడికీ వైద్యం సాయానికి హామీ సూర్యాపేటటౌన్, జనవరి 23 : కొవిడ్ కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్న చిన్నారి చికిత్సకు మంత్రి జగదీశ�
అండగా రాష్ట్ర ప్రభుత్వం.. సంక్షేమానికి అధిక ప్రాధాన్యం రూ.3,116 పింఛన్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేటలో దివ్యాంగులకు త్రీవీలర్స్, ల్యాప్టాప్లు, స్మా�
8వ విడుత హరితహారానికి ప్రారంభమైన మొక్కల పెంపకం మండలంలో 3లక్షల 96 వేల మొక్కలు నాటడమే లక్ష్యం బొమ్మలరామారం, జనవరి 21 : మండలంలో 8వ విడుత హరిత హారానికి నర్సరీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 34 గ్రామ పంచాయతీల్లో నర్స�
ఇండ్లకే వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం : మంత్రి గుంటకండ్ల సూర్యాపేట టౌన్, జనవరి 21 : కొవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కల్యాణలక్ష్మి, షాద
ఇంటింటికీ వెళ్లి.. పేరుపేరునా పలుకరించి.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందించిన మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట పట్టణంలో కాలినడకన పర్యటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్
మున్సిపాలిటీ భవనం చుట్టూ డబ్బాల ఏర్పాటు గతంలో ఏర్పాటు చేసినవి 30.. కొత్తగా మరో 10 చిరు వ్యాపారుల నుంచి అద్దె రూపంలో రూ. లక్షలు వసూలు మాజీ ప్రజాప్రతినిధులే సూత్రధారులు కోదాడ, జనవరి 10 : కోదాడ మున్సిపాలిటీ భవనం చ�
ఉద్యోగానికి తోడుగా అదనపు ఆదాయం 20గుంటల్లో తోటకూర, పాలకూర సాగు బొమ్మల రామారం, జనవరి 18 : తాను చేస్తున్న చిరుద్యోగానికి వచ్చే వేతనం సరిపోక ఆకుకూరలు సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని సృష్టించుకున్నాడు మండలంలోని కొత�
సూర్యాపేటలో అత్యధికంగా 14.5 సెంటీమీటర్ల వర్షం నకిరేకల్, కట్టంగూరు మండలాల్లో 11 సెంటీమీటర్లు పొంగిన వాగులు.. అలుగుపోసిన చెరువులు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శ
ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మోత్కూరు , జనవరి 14 : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ వారి వెన్ను విరుస్తున్నదని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల ర�
ఆత్మకూర్.ఎస్ మండలంలో అక్రమాల గుర్తింపు అనుమానం రావడంతోనే విచారణ మొదలు నలుగురిపై క్రిమినల్ కేసు.. డబ్బు రికవరీ ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం మోకాలొడ్డినా రైతు సంక్షేమమే ధ్యేయంగా చివరి గింజ వరకూ కొనుగోల�
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ జిల్లావ్యాప్తంగా జయంతి వేడుకలు నివాళులర్పించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు బొడ్రాయిబజార్, జనవరి 12 : స్వామి వివేకానందుడి జీవితం నేటితరం యువతకు స్ఫూర్తిదా�
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ జిల్లావ్యాప్తంగా జయంతి వేడుకలు నివాళులర్పించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు బొడ్రాయిబజార్, జనవరి 12 : స్వామి వివేకానందుడి జీవితం నేటితరం యువతకు స్ఫూర్తిదా�
కౌన్సిలర్ పావని జిల్లాలో పలుచోట్ల మహిళలకు ముగ్గుల పోటీలు బొడ్రాయిబజార్ : ముగ్గులు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింపజేస్తాయని కౌన్సిలర్ గండూరి పావనీకృపాకర్, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు అప్ప�