Supreme Court: నిరసన చేపడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీలకు రైతులు దూరంగా ఉండాలని సుప్రీం సూచించింది. శంభూ బోర్డర్ వద్ద నిరసన చేప�
Bulldozer Justice: క్రిమినల్ కేసులో నిందితుడైతే, అతని ఇంటిని కూల్చేస్తారా. ఇదేక్కడి న్యాయం అని సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. బుల్డోజర్ న్యాయం పేరుతో జరుగుతున్న కూల్చివేతల గురించి దాఖలైన పిట�
ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ అల్లాని కిషన్రావు (86) తీవ్ర అనారోగ్యంతో ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామలో మరణించారు. 1938లో పటాన్చెరు పట్టణ సమీపంలోని మన్మూల్లో జన్మించారు. ఎంబీబీఎస్ �
రేప్ కేసుల్లో కోర్టు తీర్పులు వెలువడటానికి ఓ తరం పడుతున్నదని, కోర్టుల్లో వాయిదా సంస్కృతి పోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యాయ ప్రక్రియలో సున్నితత్వం లోపించిందన్న భావన సామాన్యుల్లో ఏర్పడి�
జిల్లా న్యాయవ్యవస్థ ఎప్పటికీ సబార్డినేట్ కాదని, మొత్తం న్యాయ వ్యవస్థకు వెన్నెముక వంటిదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ప్రజలు న్యాయం కోసం మొదటగా జిల్లా న్యా�
వివక్షకు గురైన సమూహంలోనే వివక్షకు గురికావడమనేది వేరే దేశాల్లో అయితే చాలా అరుదు. కానీ, మన దేశంలో సహజాతి సహజం. ఈ దేశంలోని హిందూ వర్ణవ్యవస్థ, దాని ప్రధాన భాగమైన నిచ్చెన మెట్ల కులవ్యవస్థలే దానికి కారణం. ఈ నిచ్�
నేటి యువ న్యాయవాదులకు, ముఖ్యంగా మహిళా న్యాయవాదులకు జస్టిస్ హిమా కోహ్లీ రోల్ మోడల్గా నిలుస్తారని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ప్రశంసించారు. ఈ వృత్తిలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన
ఎమ్మెల్సీ కవిత బెయిల్పై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డి.. సుప్రీంకోర్టు ధర్మాసనం దెబ్బకు దిగివచ్చారు. మేం రాజకీయ నాయకులను సంప్రదించి ఆదేశాలు ఇస్తామా?. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి బాధ్యత ల�
ఢిల్లీ మద్యం పాలసీ కేసు విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రమేయం ఉందనే ఆరోపణలకు సంబంధించి మొదటినుంచీ అర్థం కాని విషయాలు కొన్నున్నాయి. ఆమె ఒక సాధారణ మహిళ అయినట్టయితే ఇదంతా ఎవరి దృష్టినీ ఆకర్షించేది క�
ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తప్పు పడ్తారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది.
సుప్రీం కోర్టు వ్యాఖ్యలతోనైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుద్ధి తెచ్చుకొని తీరు మార్చుకోవాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో హితవుపలికారు.
ప్రముఖ విద్యావేత్త, రచయిత, న్యాయ కోవిదుడు అబ్దుల్ గఫూర్ మజీద్ నూరానీ (94) గురువారం ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన 1930 సెప్టెంబరు 16న ముంబైలో జన్మించారు. ఆయన బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులో న్�
Harish Rao | ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సంచలన ఆరోపణలు చేశారు. కందుకూరులో 385 ఎకరాలు సర్వే నంబర్ 9లో ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడాన
మీ ఇష్టారాజ్యం నడువదు’ అన్న సుప్రీం హెచ్చరిక పొయెటిక్ జస్టిస్ లాంటి కర్మ ఫలమే. ‘మొండిదానిని జగమొండి చేసిన్ర’ని కవిత అన్న మాటలు మనకు సంకేతం, స్ఫూర్తి కావాలి. తమపై కక్ష గట్టిన బీజేపీపై తెలంగాణ సమాజం జగమొ�