కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏవైనా వస్తువుల దిగుమతికి అనుమతి ఇచ్చిన తర్వా త, ఆ వస్తువులపై సుంకాలను చెల్లించాలని కోరుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చే అధికారం డీఆర్ఐ (డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్)
Chief Justice DY Chandrachud : మన దేశంలో మరణశిక్ష రాజ్యాంగబద్దమేనా అని సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాయర్కు ఆయన ఆ ప్రశ్న వేశారు. దానికి ఏఐ లాయర్ సమాధానం ఇచ్చారు.
బీజేపీ పాలిత యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తప్పుబట్టింది. ఇష్టమొచ్చినట్టు పౌరుల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
విధుల నిర్వహణలో మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపిస్తూ పబ్లిక్ సర్వెంట్లను ప్రాసిక్యూట్ చేయాలంటే, ముందుగా అనుమతి పొందడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు బుధవారం చెప్పింది.
వాహనాలను నడిపే డ్రైవర్లకు సుప్రీంకోర్టు పెద్ద ఊరట కల్పించింది. లైట్ మోటర్ వెహికల్ (ఎల్ఎంవీ) డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారు 7,500 కిలోల కంటే తక్కువ బరువున్న వాణిజ్య వాహనాలను నడపవచ్చని, అందుకు మరో ప్రత్యేక
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి సుప్రీంకోర్టు డెడ్లైన్ ఇచ్చింది. ఎన్నికల్లో ‘గడియారం’ గుర్తు వినియోగంపై క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ వివ�
ప్రైవేటు ఆస్తుల స్వాధీనంపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ‘ఉమ్మడి ప్రయోజనాల’ పేరుతో ప్రభుత్వాలు అన్ని రకాల ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కుదరదని, అందుకు రాజ్యాంగం వీలు కల్ప�
యూపీలోని మదర్సాలకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. ఉత్తరప్రదేశ్ బోర్డు ఆఫ్ మదర్సా- 2004 ఎడ్యుకేషన్ చట్టాన్ని సమర్థించింది. బోర్డు లౌకిక న్యాయ సూత్రాలను ఉల్లంఘించిందంటూ దానిని రద్దు చేస్తూ అలహాబాద్ హైకో�
Supreme Court | ప్రైవేటు ఆస్తుల స్వాధీనం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న అన్ని ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకునేంద
కృష్ణా బేసిన్లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఎవరి పరిధిలో ఉండాలన్న అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల 7కు వాయిదా పడింది. ఆ ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి త�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ వ్యవహారం ‘ప్రచారం ఫుల్.. పనులు నిల్' అన్న చందంగా తయారైందని విమర్శించారు. సోమవ�
Supreme Court | ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంపై ఢిల్లీ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో వస్తున్న వార్తలను చూస్తే.. ఢిల్లీలో బాణాసంచా నిషేధం అమలు కాలేదని అనిపిస్తోందని పేర్కొంది. ఇందుకు �
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలను జారీ
దేశంలోని 97.5 శాతం విద్యా సంస్థల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యాన్ని కల్పించినట్టు కేంద్రం వెల్లడించింది. దేశంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈ సౌకర్యం ఉన్నట్టు సుప్రీం కోర్�