Supreme Court | ఓటీటీ (Over The Top), ఇతర ప్లాట్ఫారమ్లను నియంత్రించేందుకు స్వయంప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ దాఖలైంది. కంటెంట్ను పర్యవేక్షించేందుకు, నియంత్రించడా�
Kolkata Doctor Case | వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసింద�
MP Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు .. సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. పరువునష్టం కేసులో ఎంపీ శశిథరూర్పై ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదే
ACC | కేంద్ర ప్రభుత్వం (Union government) ఆరుగురు సీనియర్ న్యాయవాదుల (Senior advocates) ను సుప్రీంకోర్టు (Supreme Court) లో అదనపు సొలిసిటర్ జనరల్లు (Solicitor Generals) గా నియమించింది.
కోల్కతాలోని ఆర్జీకర్ దవాఖానలో ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆపేది లేదని జూనియర్ డాక్టర్లు (Junior Doctors) స్పష్టం చేశారు. తమది ప్రజా ఉద్యమమని.. దీనిని ప్ర
‘మన కులాలను కూడా కులతత్వం పట్టిపీడిస్తున్నది. అంటరాన్ని తనాన్ని తొలగించాలని ఇతరులను మనం డిమాండ్ చేస్తున్నప్పుడు, మనలో ఉన్న అంతర్గత విభజనలను తొలగించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఎక్కువగా ఉంటుంది’ అని 1944 జన�
కోల్కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు అప్పగించే సమయంలో రాసే ఫామ్(చలాన్)ను పశ్చిమ బెంగాల్ పోలీసులు సుప్రీంకోర్టుకు సమర్పించలేదు.
ఓ కేసులో కస్టడీలో ఉన్న నిందితుడు వేరొక కేసులో ముందస్తు బెయిలును కోరవచ్చునని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఆ రెండో కేసులో అరెస్ట్ కానంత వరకు ఆయనకు ఈ హక్కు ఉంటుందని చెప్పింది.
Kolkata Case | కోల్కతాకు చెందిన వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు ఘటనపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీబీఐ కేసు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ను సమర్పించింది. అదే సమయంలో బెంగా
Doctors protest | కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న బెంగాల్ వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు తిరిగి విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో ప్రతికూల చర్యలు ఎదుర్క�
Kolkata rape murder | దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా ట్రైనీ డాక్టర్ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న సుప్రీంకోర్టు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై మండిపడింది. దీనిపై వివరణ ఇవ్�
Supreme Court: బెంగాల్లో 23 మంది రోగులు మృతిచెందినట్లు పశ్చిమ రాష్ట్ర సర్కార్ ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది. డాక్టర్ల సమ్మె వల్ల ఆ రోగులు మృతిచెందినట్లు వెల్లడించింది.