ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు జోక్యంతో బెయిలు లభించడం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలోపేతం చేసే అంశమని చెప్పాలి. అయితే అందుకు ఆమె అలుపులేని పోరాటం సాగించారనేది మరువరాదు.
Supreme Court | మహారాష్ట్ర అటవీ, రెవెన్యూశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజేశ్ కుమార్కు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ మిశ్రా, జస్టిస్ కేజీ విశ్వనాథ్ ధర్మాసనం ధి�
Supreme Court: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీఎంఎల్ఏ కేసులో.. బెయిల్ ఇవ్వడం రూల్ అని, జైలుశిక్ష మినహాయింపు అవుతుందని కోర్టు తెలిపింది. జస్టిస్ గవాయి, జస్టిస్కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మా�
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన వేర్వేరు కేసుల్లో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర�
MLC Kavita | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఉద్విగ్నభరిత వాతావరణంలో తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్కు సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తయ్యాక ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. క�
MLC Kavita | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. తీహార్ జైలు నుంచి బెయిల్పై మంగళవారం బయటికి వచ్చిన తరువాత ఆమె పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�
కర్ణాటకలో వాల్మీకి స్కామ్ జరిగి 5 నెలలైనా నోరుమెదపని బీజేపీ, ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన 5 నిమిషాలకే అక్కసు వెళ్లగక్కుతున్నదని బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ఇల్లీగల్, అన్ ఫెయిర్ ప్రాసిక్యూషన్ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్టు ఆమె తరఫు న్యాయవాది మోహిత్రావు తెలిపారు. కవితకు మంగళవారం బెయిల్ మంజూరైన అనంతరం ఆయన సుప్రీం
‘మద్యం విధానం’ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడాన్ని జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. టీవీ చానళ్లు డిబెట్లు నిర్వహించాయి. కేసు దర్యాప్తునకు సంబంధించి ఈడీ, సీబీఐ వైఖరిపై మండిపడుతూ సుప్రీంకోర్ట
జాతీయ పార్టీల మూకుమ్మడి రాజకీయ కుట్రలు భగ్నమయ్యాయి.. తెలంగాణ ఆడబిడ్డ 165 రోజులు కారాగారవాసం నుంచి బయటికి వచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. 20 నెలలపాటు విచ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధికారంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెం�
భారత జాగృతి సంస్థ జాతీయ అధ్యక్షురాలు, ఎ మ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్, జాగృతి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.