రాష్ట్ర విపత్తు నిర్వహణ సహాయ నిధులను (ఎస్డీఆర్ఎఫ్) పర్సనల్ డిపాజిట్ అకౌంట్లకు బదిలీ చేయడంపై ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేలు రాష్ట్ర విపత్త�
నోయిడా : ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 93-ఏలో అక్రమంగా నిర్మించిన సూపర్టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత కోసం ఆదివారం ట్రయల్ బ్లాస్ట్ నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవ�
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని ఎన్నికల సంఘం తెలిపింది. సుప్రీంకోర్టులో జరిగిన ఓ పిల్ విచారణ సమయంలో ఈసీ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఉచ
రేపు ఉదయం పదింటికి ఓటింగ్ నిర్వహించాలి ప్రక్రియ పూర్తయ్యేదాకా సభ వాయిదా వేయొద్దు ఇమ్రాన్ఖాన్కు పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఝలక్ జాతీయ అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధ చర్య వెంటనే పార్లమెంటును పునరు
న్యూఢిల్లీ: యూపీలోని లఖింపూర్లో రైతుల మీద నుంచి వాహనాన్ని తీసుకువెళ్లిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటీషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో చర్చించారు. అయితే ఆశిష్ మిశ్
ముంబయి : మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్తో పాటు మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే, కుందన్ షిండేలను సీబీఐ కస్టడీలోకి తీసుకోనున్నది. అవినీతి కేసులో ముగ్గురిని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారి
న్యూఢిల్లీ, మార్చి 30: సుప్రీంకోర్టులో ఏప్రిల్ 4 నుంచి భౌతికంగా కేసులను విచారించనున్నట్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. బుధవారం కేసుల విచారణ ప్రారంభించడానికి ముందు ఆయన ఈ ప్రకటన చేశారు. న్యాయవాదులు క�