ఉక్రెయిన్లో విద్యార్థుల పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్లో విద్యార్థులు ఎక్కడె
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నిర్వేదం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఆదేశించగలమా అని ఆయన అడిగారు. ఓ కేసు విచారణ సమయంలో ఇవాళ �
అనధికార లేఔట్లలోని స్థలాలు, అనుమతులు లేకుం డా చేసిన నిర్మాణాల క్రయవిక్రయా లు, బదిలీలు, కానుకలుగా ఇచ్చే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
కేంద్రానికి సుప్రీం కోర్టు సూటిప్రశ్న న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: దేశంలో బిట్కాయిన్ లేదా ఆ తరహా క్రిప్టోకరెన్సీలు చట్టబద్ధమైనవా?.. కావా?.. అని కేంద్ర ప్రభుత్వాన్ని శుక్రవారం సుప్రీం కోర్టు సూటిగా ప్రశ్నించ�
న్యూఢిల్లీ : సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటికే సినిమాను ఈ నెల 25న విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించగా.. సినిమా విడుదలపై స్టే విధించాలని సుప్రీ
భారతీయ బ్యాంకులను వేలకోట్లకు ముంచి పారిపోయిన మాల్యా, నీరవ్ మోదీ, ఛోక్సీల నుంచి ప్రభుత్వం ఎంత సొమ్ము రికవరీ చేసింది? ఇంకా ఎంత మిగిలి ఉంది? అనే వివరాలను అత్యున్నత న్యాయస్థానం ముందు భారత సొలిసిటర్ జనరల్ తుషా
న్యూఢిల్లీ : సీబీఎస్, ఐసీఎస్ఈ సహా ఇతర బోర్డులు నిర్వహించే పది, 12వ తరగతి ఆఫ్లైన్ పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు బుధవారం తిరస్కరించింది. ఆఫ్లైన్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గ�
లక్నో: ఉత్తరప్రదేశ్లో సంచలనం రేపిన లఖీంపూర్ ఖేరీ హింసాకాండ కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై బాధిత రైతు కుటుంబాలు సుప్రీం
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనలకారుల నుంచి వసూలు చేసిన కోట్ల మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇవ్వాలని ఆదే
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ హింస కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. న్
చండీగఢ్: హర్యానా ప్రభుత్వానికి ఊరట లభించింది. ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం కోటా చట్టాన్ని నిలిపివేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఈ నెల 3న ఇచ్చిన స్టే ఆర్టర్ను సుప్రీంకోర్టు పక్కకు పెట్టింది.
పట్టణ ప్రాంతాల్లో రాజకీయ నాయకులకు, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలకు ప్రభుత్వాలు విచక్షణ కోటా కింద స్థలాలు కేటాయించడాన్ని నివారించేందుకు చట్టం తేవాల్సిన అవసరం ఉన్నదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స�