న్యూఢిల్లీ: కాలేజీకి వెళ్తున్న విద్యార్థులు ధార్మిక వస్త్రాలు ధరించవద్దు అని హిజబ్ వివాదంలో కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఇవాళ స
న్యూఢిల్లీ: కర్నాటకలో ముస్లిం విద్యార్థినులు హిజబ్ ధరించి కాలేజీకి వెళ్తున్న ఘటనపై ఆ రాష్ట్రంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ కాలేజీకి అమ్మాయిలు హిజబ్ వేసుకు�
వైవాహిక బంధానికి సంబంధించిన వివాదాల్లో పిల్లల సంరక్షణ బాధ్యత ఎవరిదన్న అంశంపై పలు చట్టాలు ఉన్నాయని, వాటిని ఒకే తాటిపైకి తీసుకొచ్చి సమగ్ర చట్టాన్ని ఎందుకు రూపొందించకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ : హైదరాబాద్లోని మణికొండ జాగీర్ భూముల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 1654.32 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానివే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొత్తం భూములపై సర్వహక్కులు త�
న్యూఢిల్లీ: ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే కోటా ఇవ్వాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దానిపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టున�
సమాఖ్య కోసం రాజ్యాంగ సవరణ రాజ్యాంగాన్ని మార్చమంటే రాజద్రోహం కేసు పెట్టాలనడం రాజ్యాంగానికి వ్యతిరేకమైన మాట. అదీ ముఖ్యమంత్రి మీద. ఇది అధికార దుర్వినియోగం, ప్రాథమిక హక్కులకు భంగం. ఎంపీలు, మరీ ముఖ్యంగా అధిక�
సుప్రీంకోర్టులో పిటిషన్ న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న గేట్ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పిటిషన్ను విచారణ జా�
వీరిలో ఏడుగురు సీనియర్ లాయర్లు అందులో నలుగురు మహిళా న్యాయమూర్తులు కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు పదికి పెరగనున్న మహిళల సంఖ్య హైకోర్టుల చరిత్రలోనే ఇదొక రికార్డు రాష్ట్ర హైకోర్టుకు కొత్తగ
డాక్యుమెంట్ కాపీ ఉన్నా చేయవచ్చు మౌఖికంగా పీవోఏను రద్దు చేయలేరు సుప్రీం కోర్టు కీలక తీర్పు న్యూఢిల్లీ, జనవరి 31: ఏదైనా ఒక స్థలంపై ‘పవర్ ఆఫ్ అటార్నీ’(పీవోఏ) ఉన్న వ్యక్తి ఆ స్థలాన్ని అమ్మాలంటే ఒరిజినల్ డా�
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టే పెగాసస్ స్పైవేర్ వివాదంపై సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఈ స్పైవేర్కు సంబంధించి 2017లో ఇజ్రాయెల్, భారత్ మధ్య జరిగిన ఒప్పందంపై విచారణ కోరుతూ న