CJI UU Lalit: భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ నవంబర్ 8వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా ఎవర్ని నియమిస్తారో చెప్పాలంటూ లలిత్కు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఇవాళ లేఖ రాసింది. కేంద�
‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్లున్నది కేంద్రం తీరు. ప్రజల వెతలు తీర్చే ప్రణాళికలు తన వద్ద ఉండవు. వారికి కనీస సౌకర్యాలు కల్పించాలన్న బాధ్యతను పట్టించుకోదు. ఆ పని చేసే రాష్ట్ర ప్రభుత్వాలపై మాత్�
బిల్కిస్ బానోపై లైంగిక దాడి చేసిన వారిని తిరిగి జైల్లో వేయాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రంలో సంతకాల సేకరణ చేపట్టారు. 2002 గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానో ఇంట్లో చొరబడి ఆమెపై లైంగికదాడి చేసిన 11 మందిన
SBI report on Freebies | ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘ఉచితాల’పై చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఉచిత పథకాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక సూచనలు చేసింది. సుప్రీం కోర్టు నేతృత్వంలోని కమిటీతో రాష్ట్రాలు ఇచ్చే ఉచితాలను
కారుణ్య నియామకం హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అనుకోకుండా ఎదురైన ప్రతికూల సందర్భం నుంచి బాధిత కుటుంబానికి ఉపశమనం కలిగించడమే కారుణ్య నియామకం ఉద్దేశమని తెలిపింది.
Asaduddin Owaisi | ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్లోని హాపూర్లోని జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నది. కాన్వాయ్పై కాల్పులు జరిపిన నిందితులకు బెయిల్
దేశంలోని జైళ్ల దుస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. కార్పొరేట్ల భాగస్వామ్యంతో ప్రైవేట్ జైళ్లను నిర్మించాలని ప్రతిపాదించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు ప్రైవేట�
రాష్ట్ర హైకోర్టులో జరిగే కేసుల విచారణను అక్టోబర్ 10 నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం జరిపే కేసుల విచారణను మొట్�
Supreme Court live-streaming:సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన విచారణను తొలిసారి లైవ్లో ప్రసారం చేశారు. శివసేనకు సంబంధించిన కేసును ధర్మాసనం విచారణ చేపట్టింది. సీఎం షిండే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు �