వాళ్లకు పుట్టిన పిల్లలకు వారసత్వ హక్కు: సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, జూన్ 13: దీర్ఘకాల సహజీవనాన్ని పెండ్లిగానే భావించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సహజీవనంలో ఉన్న జంటకు పుట్టారన్న కారణంతో వారి పిల్ల�
నీట్-పీజీ ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహణకు పరిమితి ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. విద్య, ప్రజారోగ్యం అంశాల్లో రాజీపడి విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించొద్దని సూచించింది. జస్ట�
న్యూఢిల్లీ: తమ మనవళ్లు, మనవరాళ్లపై గ్రాండ్ పేరెంట్స్కే ఎక్కువ మమకారం ఉంటుందని, తల్లిదండ్రుల తర్వాత వారే బాగా చూసుకోగలరని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆరేళ్ల బాలుడి కస్టడీన�
నీట్ పీజీ సీట్ల భర్తీ విషయంలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నవేళ 1,456 సీట్లను భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచాల్సిన అవసరం ఏమొచ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పీజీ సీట్లను భర్తీ చేయకపోవడంపై మండిపడింది. డాక్టర్ల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని విమర్శించింది. దేశంలో ఓ వైపు వైద్య న�
న్యూఢిల్లీ, జూన్ 3: జాతీయ పార్కులు, వైల్డ్లైఫ్ శాంక్చుయరీల పరిధిలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు చేపట్టరాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రక్షిత అడవులకు ఒక కిలోమీటర్ పరిధిని ఎకో సెన్సిటి�