ఢిల్లీలోని జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీజేపీ ఆధీనంలోని నార్త్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) అధికారులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
లక్షిత వర్గంపై ఎలాగైనా కక్ష సాధించాలనుకొన్నారు. ఇందుకు తమకు అచ్చివచ్చిన బుల్డోజర్లను రంగంలోకి దింపారు. ఇటీవల జరిగిన అల్లర్లను ఒక వంకగా చూపుతూ ముస్లింల ఇండ్లను, షాప్లను నేలమట్టం చేశారు
న్యూఢిల్లీ: జహంగిర్పురిలో బుల్డోజర్ల షో నడుస్తోంది. సుప్రీం ఆదేశాలు ఇచ్చినా.. అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతను ఆపడం లేదు. హనుమాన్ జయంతి రోజున జహంగిర్పురిలో రెండు వర్గాల మధ్య అల్లర్ల�
లఖింపూర్ ఖీరీ రైతుల హత్య కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. వారంలోగా నిందితుడు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరక
న్యూఢిల్లీ: లఖింపూరీ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ను ఇవాళ సుప్రీంకోర్టు రద్దు చేసింది. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీల�
Supreme Court | దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court ) జూనియర్ ట్రాన్స్లేటర్ (కోర్ట్ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే సంతోషించేవారిలో తానొకడినని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నారు. హైకోర్టుకు వస్తే తల్లి ఒడిలో ఉన్నట్లుంటుందని తెలిపారు. న్యాయాధికారుల సద�
రాష్ట్ర విపత్తు నిర్వహణ సహాయ నిధులను (ఎస్డీఆర్ఎఫ్) పర్సనల్ డిపాజిట్ అకౌంట్లకు బదిలీ చేయడంపై ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేలు రాష్ట్ర విపత్త�
నోయిడా : ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 93-ఏలో అక్రమంగా నిర్మించిన సూపర్టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత కోసం ఆదివారం ట్రయల్ బ్లాస్ట్ నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవ�