న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ కేసులో నిందితుడు, ఆశిష్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ వ్యవహారంపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. అయితే, ఘటనపై దర్యాప్తును పర్యవేక�
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో సోమవారం నుంచి ప్రత్యక్షంగా కేసులను విచారిచనున్నారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి కేసుల విచారణ భౌతికంగా జరగనున్నట్లు సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. సోమవారం నుంచి కోర్టును ప�
న్యూఢిల్లీ: సబర్మతి ఆశ్రమం పునరాభివృద్ధిని వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ మనువడు తుషార్ గాంధీ, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జాతి పిత సిద్ధాంతాలకు ప్రతిరూపంగా నిల్చిన ఆశ్రమం భౌతిక నిర్మాణాన్ని మార్చి, దాన
ప్రవాస భారతీయులు తమ మూలాలు మర్చిపోవద్దని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఎక్కడ ఉన్నా పండుగలు జరుపుకోవాలని, అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, సంస్కృతిని చాటాలని పేర్కొన్నారు. యూఏఈల�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్ వస్త్రధారణ వివాదంపై కర్ణాటక హైకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతపరంగా తప్పనిసరి కాదని, హిజాబ్ధారణ తప్పనిసరి అని పేర్కొంటూ ఎల�
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దుబాయ్, లండన్, సింగపూర్ ఐఏఎంసీల మాదిరిగా �
తనపై పదుల సంఖ్యలో తప్పడు కేసులు పెట్టిన వ్యక్తిని క్షమించిన విప్రో మాజీ చైర్మన్ అజీం ప్రేమ్జీని సుప్రీంకోర్టు తాజాగా ప్రశంసించింది. అతని గత ప్రవర్తనను క్షమించడంలో ప్రేమ్జీ నిర్మాణాత్మక దృక్పథాన్న�
అప్పుడే కోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య పెరుగుతుంది: : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, మార్చి 10: న్యాయవిద్యలో మహిళలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరమున్నదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్�
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరారివాలన్కు ఇవాళ సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. జీవితకాల శిక్షను అనుభవిస్తున్న పెరారివాలన్కు బెయిల్ను మంజూ
రాష్ట్రాల విభజన సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టులో సవరణ పిటిషన్...