న్యూఢిల్లీ: దేశద్రోహ చట్టంపై కేంద్రం యూటర్న్ తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్న కేంద్ర సర్కార్ తాజాగా దేశ ద్రోహ చట్టాన్ని పున సమీక్షిం
న్యూఢిల్లీ: షహీన్భాగ్లో బుల్డోజర్లతో జరుగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకోవాలని ఇవాళ సీపీఎం పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ కేస
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో 30 నెలల తర్వాత మొత్తం 34 మంది జడ్జీలతో ఫుల్ బెంచ్ ఏర్పడనున్నది. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం గౌహతి హైకో
న్యూఢిల్లీ: అమితాబచ్చన్ నటించిన జుండ్ సినిమాను ఈనెల ఆరవ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ రిలీజ్ను నిలిపివేయాలని హైదరాబాద్కు చెందిన ఫిల్మ్ మేకర్ నంది చిన్ని కుమార్ కోర్టులో పిటిషన్ �
గర్భస్రావ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. అబార్షన్ హక్కులను తొలగిస్తూ, ఆ చట్టాన్ని రద్దు చేసేలా కోర్టు ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఓ డ్రాఫ్ట్ లెటర్ లీక్ అయింది. ఈ మే�
విడ్ టీకా వేసుకోవాలని ఎవరినీ బలవంతం చేయొద్దని సుప్రీంకోర్టు పేర్కొన్నది. టీకా వేసుకొంటే వచ్చే దుష్పరిణామాలపై సమాచారాన్ని ప్రజలకు తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. వ్యాక్సిన్ వేసుకోని వారు బహిరంగ ప�
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా వేసుకోవాలని ప్రజల్ని ఒత్తిడి చేయవద్దు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ విధానం అసంబద్ధంగా ఉందని అనలేమని సుప్రీం తెలిపింది. కోవిడ్
NV Ramana | సంస్థ పట్ల మద్దతు, నిబద్దతతో అద్భుత విజయం సాధించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) అన్నారు. కొన్ని హైకోర్టుల స్పందన ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: రాజద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 5వ తేదీన ఈ అంశంపై తుది వాదనలు వింటామ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు, గైర్హాజరైనప్పుడు లేదా అనివార్య కారణాల వల్ల తన విధులను నిర్వర్తించలేని సందర్భంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరిని...
సెబీ తీరుపై సహారా ఇండియా మరోసారి ధ్వజమెత్తింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సెబీ ఖాతాలో వడ్డీతోసహా రూ.25,000 కోట్లకుపైగా సొమ్మును జమ చేశామని సహారా తెలియజేసింది. తొమ్మిదేండ్లు గడిచినా తమ ఇన్వెస్టర్లకు డిప�