న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ప్రస్తుతం ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్లపై మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అలాగే భవిష్యత్లో నమో�
న్యూఢిల్లీ: బీసీసీఐ రాజ్యాంగంలో సవరణ చేపట్టాలని సుప్రీంలో వేసిన పిటిసన్ను జూలై 21వ తేదీకి వాయిదా వేశారు. జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం ఈ కేసును రేపటికి వాయిదా వేసింది. బీసీసీఐ అధ్యక్�
న్యూఢిల్లీ: నుపుర్ శర్మకు సుప్రీంలో తాత్కాలిక ఊరట లభించింది. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను ఇప్పుడు అరెస్టు చేయడం కుదరదు అని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ సూర్య �
యూపీ సర్కారుపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు తదుపరి నిర్ణయం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని యూపీ పోలీసులకు ఆదేశాలు న్యూఢిల్లీ, జూలై 18: ఫ్యాక్ట్-చెకర్ మహమ్మద్ జుబేర్కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించి
న్యూఢిల్లీ: హిందువులకు మైనారిటీ హోదా కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992లోని సెక్షన్ 2(సీ) ప్రకారం కేవలం ఆరు మతాలకు చెందిన ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలు, సిక
ముంబై : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా పదవీకాలం ముగియనున్నది. ఈ పరిస్థితుల్లో కూలింగ్ ఆఫ్ పీరియడ్
న్యూఢిల్లీ : తనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఆరు కేసులను కొట్టివేయాలంటూ ఆల్ట్న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూపీలోని ముజఫర్నగర్, ఘజియాబాద్, సీతాపూర్�
ధిక్కరణ కేసులో మాల్యాకు విధించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, జూలై 11: పరారీ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది. ధిక్కరణ కేసులో సోమవారం జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోన�
మహారాష్ట్ర సంక్షోభానికి సంబంధించి శివసేన ఇరు వర్గాల ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తదుపరి చర్యలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.