ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు అనేవి రెండూ వేర్వేరు అంశాలు. వాటిని ఒకేగాటన కట్టలేం. అయితే ఇదే సమయంలో రెండింటి మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉన్నది. ఖజానాపై పడే భారాన్ని ఒకవైపు పరిగణనలోకి తీసుకుంటూనే ప్రజ�
అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీ సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ...
భీమా కోరెగావ్ కేసులో నిందితుడు, రచయిత వరవరరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం మెడికల్ బెయిల్పై బయట ఉన్న ఆయన తన ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని, కాబట్టి పర్మినెంట్ బెయిల్ను మంజూరు చేయ�
న్యూఢిల్లీ : బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు ఉపశమనం లభించింది. దేశ వ్యాప్తంగా ఆమెపై నమోదైన 10 కేసులను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసులన్నింట�
న్యూఢిల్లీ : విప్లవ రచయితల సంఘం నేత వరవర రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. భీమా కోరేగావ్ కేసులో ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. వైద్య కారణాలతో తనకు శాశ్�
సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరుపాలి ప్రతిపక్ష పార్టీల డిమాండ్ న్యూఢిల్లీ, ఆగస్టు 8: అయోధ్యలో బీజేపీ నేతల భూదందా అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా పరిగణించి విచారణ జరుపాలని ప్రతిపక్షాలు విజ్ఞప
10 ఏండ్లకుపైగా పెండింగ్లో 10 వేల కేసులు న్యూఢిల్లీ, ఆగస్టు 4: సుప్రీం కోర్టులో మొత్తం 71 వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఇందులో పదేండ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులు 10 వేలు అని వెల్�
విస్తృత ధర్మాసనం తిరిగి సమీక్షించాల్సిందే సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టిన 17 పార్టీలు ‘పీఎంఎల్ఏ’ లోపాలను చూడకుండానే ఆదేశాలు కోర్టు సమర్థనతో కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యలకు బలం చేకూరినట్ల�
ఈడీ డైరెక్టర్ పదవీకాలం పెంపుపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఈడీ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపుపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రం, కేంద్ర విజిలెన్స్ కమిషన్కు సుప్రీంకోర�
అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది:సీజేఐ రాయ్పూర్, జూలై 31: దేశంలోని పౌరులంతా రాజ్యాంగం తమకు ప్రసాదించిన హక్కులు, విధులను తెలుసుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం వృద్ధి సాధిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన
దేశంలో మెజారిటీ ప్రజలకు అందని ద్రాక్షే న్యాయం అందితేనే దాస్య విమోచనం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, జూలై 30: దేశంలో ఇప్పటికీ న్యాయస్థానాలు అతికొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉన్�