‘దోషులు 14 ఏండ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్నారు. జైలులో లేదా పెరోల్పై ఉన్నప్పుడు వారు సత్ప్రవర్తనతో నడుచుకున్నారు. తప్పులు చేశారనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. విడుదలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా ఉన్నద�
బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ అవార్డును నోటిఫై చేయాలంటూ ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ డిసెంబర్ 6కి వాయిదా పడింది.
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషలను విడుదల చేయడాన్ని సమర్థించుకొంటూ గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అఫిడవిట్ తీరును తప్పుబట్టింది.
Bilkis Bano case | బిల్కిస్ బానో గ్యాంగ్రేప్ కేసు నిందితుల విడుదలపై సుప్రీంకోర్టు నవంబర్
29న విచారించనున్నది. ఈ మేరకు కేసును లిస్ట్ చేసింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని
సవాల్ చేస్తూ దాఖలైన పిటి�
జస్టిస్ చంద్రచూడ్ 2016 మే 13న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)యూయూ లలిత్ తర్వాత ఆయన అత్యంత సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి.
Professor Saibaba:ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా రిలీజ్పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. మావోలతో సంబంధాలు కలిగి ఉన్న కేసులో అరెస్టు అయిన సాయిబాబాను రిలీజ్ చేయాలని శుక్రవారం బాంబే హైకోర్టుకు
దంపతుల్లో ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా విడాకులు ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇద్దరి అంగీకారం లేకుండా వివాహాన్ని రద్దు చేసేందుకు ఆర్టికల్ 142 కింద తమ అధికారాన్ని ఉపయోగించేలేమని పేర్కొంది.
బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన ట్రిపుల్ ఎక్స్ వెబ్సిరీస్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకరమైన సన్నివేశాలతో యువతను తప్పుదోవ పట్టించేవిధంగా ఉందని వ్యాఖ్యానించింది.
కర్ణాటకలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించరాదన్న ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పు వెలువరించింది.
ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల న్యాయ సమీక్ష విషయంలో ఉండే లక్ష్మణరేఖ గురించి తమకు తెలుసునని, అయినప్పటికీ నోట్లరద్దు వ్యవహారంపై పరిశీలన జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.