religious conversion:మతమార్పిడిల నియంత్రణకు చర్యలు చేపట్టాలని దాఖలైన పిటిషన్పై ఇవాళ సుప్రీం విచారణ చేపట్టింది. ఆ పిటిషన్ నేపథ్యంలో కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. మత మార్పిడులను అడ్డుకునేందుకు
విద్యా సంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్ ధరించటాన్ని నిషేధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చల పేరిట విద్వేషం వరదలై పారుతుంటే కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏమిటని మోదీ సర్కారును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత ఈ �
ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విద్వేష ప్రచారం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మౌనసాక్షిగా ఉండిపోవడం ఏమిటని సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. లా కమిషన్ సిఫారసు మేరకు ఈ అంశంపై చట్టాన్ని తెచ్చే ఆలోచన ఉన్
Niira Radia | ట్యాపింగ్ కేసులో కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాకు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. మాజీ కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాపై రాజకీయ నాయకులు, లాయర్లు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తల మధ్య జరిగిన సంభా�
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) కల్పించిన 10 శాతం కోటా.. ఎస్పీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
Assembly Seats | తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల పెంపుపై రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. తెలంగాణ అసెంబ్లీ సంఖ్యను 119 నుంచి 153కు, ఆంధ్రప్రదేశ్లోని 175 సీట్లను 225 వరకు పె�
MP RAGHURAMA| అమరావతి రాజధాని గురించి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం అనుమానమేనని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు అభిప్రాయపడ్డారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన భారత విద్యార్థులకు సాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విదేశీ వర్సిటీల్లో వారికి ప్రవేశాలను కల్పిం
uniform dress code:దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఉండాలని వేసిన ఓ పిల్ను ఇవాళ సుప్రీంకోర్టు తిరస్కరించింది. విద్యార్థులు, టీచర్లు ఒకే విధమైన డ్రెస్ కోడ్లో ఉండాలని ఆ పిటిషన�
గనుల అక్రమ తవ్వకాల్లో గాలి జనార్దన్రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసి పన్నెండేండ్లు గడిచినా కేసు విచారణ జరగకపోవటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Supreme Court | హైదరాబాద్ నగర నడి బొడ్డున కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న అత్యంత విలువైన 540.30 ఎకరాల స్థలంపై పూర్తి హక్కులు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఉదాసిన్ మఠారివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.