సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ అనంతర సౌకర్యాలపై కేంద్రం వారం రోజుల్లో రెండో నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తి పదవులు నిర్వహించి రిటైర్మెంట్ తీసుకున్నవారికి మరిన్ని ప్రయోజన�
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల అంశంపై విస్తృత స్థాయిలో చర్చించి, విచారించాల్సిన అవసరమున్నదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను ముగ్గురు సభ్యుల
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత వాగ్ధానాల అంశం గురించి ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశాన్ని నిపుణుల కమిటీ పరిశీలించాలని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. అఖిల పక్ష భేటీలో దీన్ని చర్
న్యూఢిల్లీ: 71 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి విచారణలు లైవ్లో ప్రసారం చేశారు. అయితే ఇవాళ లైవ్ స్ట్రీమింగ్ను కేవలం సీజేఐ ఎన్వీ రమణ వీడ్కోల కోసం మాత్రమే వాడారు. సంప్రదాయం ప్రకారం.. సీజేఐ �
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అపరిమిత అధికారాలు సంక్రమించటాన్ని సమర్థిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు గురువారం అంగీకర�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక లైంగిక దాడి కేసులో దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను గురువారం విచారించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దోషుల వి
భారత ప్రధాన న్యాయమూర్తిగా తాను ఉన్న వ్యవధిలో సుప్రీంకోర్టు కొలీజియం.. వివిధ హైకోర్టులకు 224 మంది న్యాయమూర్తులను నియమించినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఢిల్లీ హ�
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి 5వ తేదీన పంజాబ్లో ప్రధాని మోదీకి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఫిరోజ్పూర్లో ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న ప్రధాని మోదీని రైతులు అడ్డుకున్నారు. దీంతో మోదీ కా
బినామీ చట్టాన్ని అది అమలులోకి వచ్చిన తేదీ కంటే ముందుకాలానికి వర్తింపజేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ చట్టంలోని 3(2) సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. అనేక వాణిజ్య సంస్థలు ఈ తీర్�