గుజరాత్ అల్లర్ల సందర్భంగా నరోదాగామ్ ప్రాంతంలో జరిగిన ఊచకోత కేసులో నిందితులైన 67 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప
చారిత్రక ‘కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం’ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి 50 ఏండ్లు పూర్తయ్యింది. భూపరిమితిని విధిస్తూ కేరళ ప్రభుత్వం చేసిన భూసంస్కరణల చట్టాన్ని ఆధ్యాత్మికవేత్త కేశవానంద భారత�
Supreme Court | గవర్నర్ బిల్లులను పెండింగ్ పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. గవర్నర్ తరఫున సొలిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం గవర�
Supreme Court | ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్, రాజకీయ నేత అతీక్తో పాటు అతని సోదరుడి హత్యలపై మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన
WFI | లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ప్రెసెడింట్ బ్రిజ్ భూషణ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించాలని కోరుతూ వినేష్ ఫోగట్ సహా ఏడుగురు టాప్ రెజర్లంతా సుప్రీంకోర్టును ఆశ్రయి
Supreme Court | దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి (India Corona Virus) మరోసారి కోరలు చాస్తోంది. రోజూవారీ పాజిటివ్ కేసుల్లో గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court ) లో కరోనా కలకలం రేగింది.
Mifepristone: గర్భనిరోధక మాత్రలు మిఫిప్రిస్టోన్ అందుబాటులో ఉండేలా అమెరికా సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. ఆ మాత్రలను బ్యాన్ చేయాలని ఇటీవల టెక్సాస్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.
గుజరాత్లోని గోద్రా-2002 రైలు దహనం కేసులో 8 మంది నిందితులకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో నేర తీవ్రత దృష్ట్యా మరో నలుగురి బెయిల్ను తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి 8 మంది ఇప్ప
రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలనుకొనే జంటల వ్యక్తిగత వివరాలను 30 రోజుల ముందు అధికారులు నోటీసు ద్వారా బహిరంగపర్చే విధానంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
Supreme Court | 2002 నాటి గోద్రా రైలు దహనం కేసులో దోషులుగా ఉన్న 8 మందికి సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. వాళ్లు జైలు జీవితం గడిపిన సమయం, నేరంలో వారి పాత్ర తీవ్రతలను పరిగణలోకి తీసుకుని దేశ సర్వోన్నత న్య
YS Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానందా రెడ్డి(YS Viveka ) హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ కడప ఎంపీ అవినాశ్రెడ్డి ముందస్తు బెయిల్(Anticipatory bail) పై సుప్రీంకోర్టు స్టే(Supreme Court Stay) విధించింది.
సమాజంలో వివాహానికి ద్వంద్వ లింగ వ్యక్తులు మాత్రమే అవసరమా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ మూడోరోజూ కొనసాగింది.
Same-Sex Marriage | స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలంటూ దాఖలైన పిటిషన్లపై వరుసగా మూడోరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్