గనుల అక్రమ తవ్వకాల్లో గాలి జనార్దన్రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసి పన్నెండేండ్లు గడిచినా కేసు విచారణ జరగకపోవటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Supreme Court | హైదరాబాద్ నగర నడి బొడ్డున కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న అత్యంత విలువైన 540.30 ఎకరాల స్థలంపై పూర్తి హక్కులు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఉదాసిన్ మఠారివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. ప్రతి ఒక వ్యక్తి భావ స్వేచ్ఛ ఉన్నట్లు కోర్టు తెలిపింది. 2020 నుంచి కప్పన్ జైలులో ఉన్నాడు. హత్రాస్లో జరిగిన 19
పనాజీ: ఉత్తర గోవాలోని అంజునా ప్రాంతంలో ఉన్న కర్లీస్ రెస్టారెంట్ను అధికారులు కూల్చివేశారు. హర్యానా బీజేపీ నేత సోనాలీ పోగట్ మృతితో ఆ రెస్టారెంట్కు లింకు ఉంది. అయితే కోస్టల్ రూల్స్ను ఉల్లంఘించిన �
ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఆయా సమస్యలపై అవసరమైతే సీఎంలు, సీఎస్ల స్థాయిలో చర్చలు జరపాలని ధర్మసనం వ్యాఖ్యానించిం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నోటీసులు జారీ చేసింది. కేంద్ర విజిలెన్స్ (CVC)లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఖాళీలను సకాలంలో, పారదర్శకంగా భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ప్రభుత్వరంగ సంస్థ హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ లిమిటెడ్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ స
న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త తీస్తా సెత్లవాదికి సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ను మంజూరీ చేసింది. జూన్ నెలలో గుజరాత్ పోలీసులు ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జూన్ 25వ తేదీ నుంచి ఆమె పోలీసు క�
సుప్రీం కోర్టు తీర్పుతో తొలిగిన అడ్డంకులు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): సుప్రీం కోర్టు తీర్పుతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపునకు అడ్డంకులు తొలిగిపోయా�
న్యూఢిల్లీ, ఆగస్టు 28: కేసుల లిస్టింగ్ కోసం త్వరలో ఓ కొత్త విధానాన్ని తీసుకువస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ సోమవారం పేర్కొన్నారు. అత్యవసర కేసులు ఏమైనా ఉంటే విచారణ కోసం కోర్టున�