Asaduddin Owaisi | ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్లోని హాపూర్లోని జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నది. కాన్వాయ్పై కాల్పులు జరిపిన నిందితులకు బెయిల్
దేశంలోని జైళ్ల దుస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. కార్పొరేట్ల భాగస్వామ్యంతో ప్రైవేట్ జైళ్లను నిర్మించాలని ప్రతిపాదించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు ప్రైవేట�
రాష్ట్ర హైకోర్టులో జరిగే కేసుల విచారణను అక్టోబర్ 10 నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం జరిపే కేసుల విచారణను మొట్�
Supreme Court live-streaming:సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన విచారణను తొలిసారి లైవ్లో ప్రసారం చేశారు. శివసేనకు సంబంధించిన కేసును ధర్మాసనం విచారణ చేపట్టింది. సీఎం షిండే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు �
Supreme Court | ఈ రోజు నుంచి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ లైవ్ ప్రొసీడింగ్స్ను తొలుత యూట్యూబ్లో ప్రసారం చేయనున్నారు. రానున్న రోజుల్లో సుప్రీం సొంత
జగన్ సర్కార్పై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. లాయర్లపై పెట్టే శ్రద్ధను పర్యావరణంపై చూపలేరా అని ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎంత మంది లాయర్లను మార్చారు, వారి కోసం ఎంత ఖర్చు చేశారో అన్నది కూడా
లిక్కర్ బాటిళ్లపై ‘ఆరోగ్య హెచ్చరికలు’ ముద్రించేలా ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిగరెట్ ప్యాకెట్లపై ‘ఆరోగ్యానికి హానికరం’ అని స్టిక్కర్లు వేసిన
IND vs AUS | హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్పై సుప్రీంకోర్టు హైలెవెల్ కమిటీ వేసింది. మ్యాచ్ నిర్వహణపై సుప్రీంకోర్టు సూపర్వైజరీ �