బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన ట్రిపుల్ ఎక్స్ వెబ్సిరీస్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకరమైన సన్నివేశాలతో యువతను తప్పుదోవ పట్టించేవిధంగా ఉందని వ్యాఖ్యానించింది.
కర్ణాటకలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించరాదన్న ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పు వెలువరించింది.
ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల న్యాయ సమీక్ష విషయంలో ఉండే లక్ష్మణరేఖ గురించి తమకు తెలుసునని, అయినప్పటికీ నోట్లరద్దు వ్యవహారంపై పరిశీలన జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తమ ముందుకు ఒక అంశం వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయపరమైన సమీక్షలో ‘లక్ష్మణరేఖ’ గురించి తమకు తెలుసని బెంచ్ వ్యాఖ్యానిం�
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ కేంద్రానికి ప్రతిపాదించారు.
Supreme Court | ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, గజ్జల ఉమాశంకర్రెడ్డిలు
Justice DY Chandrachud: 50వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును సీజేఐ యూయూ లలిత్ ప్రతిపాదించారు. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజే పేరు
Gali Janardhan Reddyఅక్రమ మైనింగ్ కేసులో బెయిల్ మీద ఉన్న గాలి జనార్ధన్ రెడ్డికి ఇవాళ సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. అతను బల్లారి వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. జనార్ధన్ రెడ్డి కూతురు ఓ పాప�
Anil Deshmukh Bail | మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్కు ఇటీవల బాంబే హైకోర్టు బెయిల్ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. మనీలాండింగ్ కేసులో మాజీ మంత్రికి కోర్టు ఈ నెల 4న బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు�
CJI UU Lalit: భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ నవంబర్ 8వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా ఎవర్ని నియమిస్తారో చెప్పాలంటూ లలిత్కు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఇవాళ లేఖ రాసింది. కేంద�
‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్లున్నది కేంద్రం తీరు. ప్రజల వెతలు తీర్చే ప్రణాళికలు తన వద్ద ఉండవు. వారికి కనీస సౌకర్యాలు కల్పించాలన్న బాధ్యతను పట్టించుకోదు. ఆ పని చేసే రాష్ట్ర ప్రభుత్వాలపై మాత్�