Supreme Court | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజధాని ప్రాంత రైతులు, ఏపీ సర్కారు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నే�
Supreme Court | అత్యాచార బాధితురాలిపై నిజంగా అత్యాచారం జరిగిందా లేదా.. అనేది నిర్ధారించడానికి టూ ఫింగర్ టెస్ట్ (యోని లాక్సిటీని తెలుసుకోవడానికి చేసే పరీక్ష) చేయడం దారుణం, దుర్మార్గమని
Supreme Court | దీపావళి సెలవులను అనంతరం సోమవారం సుప్రీంకోర్టు వివాదాస్పద పౌరసత్వ (సవరణ)చట్టం (CAA)సహా దాదాపు 240 పిటిషన్లను విచారించనున్నది. ఇందులో చాలా వరకు ప్రజా
ఈవీఎంలు, బ్యాలెట్ పత్రాలపై ఉండే పార్టీ గుర్తులను తొలగించి వాటి స్థానంలో అభ్యర్థుల విద్యార్హతలు, వయసును ముద్రించేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Supreme Court | ఓ కేసులో నిందితుడిగా ఉన్న క్యాన్సర్ పేషెంట్కు బెయిల్ రద్దు చేయాలని పెట్టుకున్న ఈడీ పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు అధికారికి రూ.లక్ష జరిమానా విధించింది. ఇలాంటి టైమ్ వేస్ట్�
‘దోషులు 14 ఏండ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్నారు. జైలులో లేదా పెరోల్పై ఉన్నప్పుడు వారు సత్ప్రవర్తనతో నడుచుకున్నారు. తప్పులు చేశారనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. విడుదలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా ఉన్నద�
బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ అవార్డును నోటిఫై చేయాలంటూ ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ డిసెంబర్ 6కి వాయిదా పడింది.
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషలను విడుదల చేయడాన్ని సమర్థించుకొంటూ గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అఫిడవిట్ తీరును తప్పుబట్టింది.
Bilkis Bano case | బిల్కిస్ బానో గ్యాంగ్రేప్ కేసు నిందితుల విడుదలపై సుప్రీంకోర్టు నవంబర్
29న విచారించనున్నది. ఈ మేరకు కేసును లిస్ట్ చేసింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని
సవాల్ చేస్తూ దాఖలైన పిటి�
జస్టిస్ చంద్రచూడ్ 2016 మే 13న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)యూయూ లలిత్ తర్వాత ఆయన అత్యంత సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి.
Professor Saibaba:ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా రిలీజ్పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. మావోలతో సంబంధాలు కలిగి ఉన్న కేసులో అరెస్టు అయిన సాయిబాబాను రిలీజ్ చేయాలని శుక్రవారం బాంబే హైకోర్టుకు
దంపతుల్లో ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా విడాకులు ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇద్దరి అంగీకారం లేకుండా వివాహాన్ని రద్దు చేసేందుకు ఆర్టికల్ 142 కింద తమ అధికారాన్ని ఉపయోగించేలేమని పేర్కొంది.