Maharashtra Political Crisis | మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం కీలక తీర్పును వెలువరించే అవకాశం ఉన్నది. రెండు కేసులకు సంబంధించి గురువారం తీర్పును వెలువరించనున్నట్లు సుప్రీంకోర్టు ప�
Supreme Court | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశంగా మారిన ముస్లిం రిజర్వేషన్ల రుద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్లను రద్దుచేయటాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార�
సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త ఒరవడి మొదలైందని, తమ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల కోర్టు సాధారణ ప్రజల హృదయాలు, ఇంటి గుమ్మాల్లోకి వెళ్లిపోయిందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అధునా�
The Kerala Story | దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది ‘ది కేరళ స్టోరీ’ చిత్రం. అదాశర్మ హీరోయిన్గా సుదీప్తోసేన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని పలువురు సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున�
Supreme Court | ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కోటా రద్దు అంశంపై కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ ప్రకటనలు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ కోటా రద్దు అ�
South Group | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దేశానికి ప్రాతినిధ్యం వహించే దర్యాప్తు సంస్థలు దక్షిణాది ప్రాంతాన్ని అవమానించేలా ‘సౌత్ గ్రూప్' అనే పదాన్ని ఎలా వినియోగిస్తాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సీ
ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య హత్య కేసులో దోషి అయిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ను విడుదల చేయడంపై తమ ప్రతిస్పందన తెలియజేయాలని బీహార్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది.
Supreme Court | మాజీ ఎంపీ, బీహార్కు చెందిన గ్యాంగ్స్టర్, పొలిటీషియన్ ఆనంద్ మోహన్ను ముందస్తుగా విడుదల చేయడంపై వివరణ కోరుతూ.. బీహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
Supreme Court | పరిష్కారమైన సమస్యపై మళ్లీ కోర్టులో కేసు వేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు మందలించింది. అదే విషయంపై పదే పదే కోర్టుకు తీసుకురావడం న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేడయమేనంటూ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థా�
CJI DY Chandrachud: సైబర్ సెక్యూర్టీలో భాగంగా డేటా రక్షణ గురించి జాతీయ మోడల్ను రూపొందించే ప్రక్రియలో ఉన్నామని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. వర్చువల్ విచారణలు చేపట్టేందుకు హైకోర్టులు సిద్ధంగా ఉండాలన్న
తమకు జరిగిన అన్యాయంపై కుస్తీవీరులు అలుపెరుగకుండా పోరాడుతూనే ఉన్నారు. పరిస్థితులు ప్రతిబంధకంగా మారినా వెరవకుండా ముందుకుసాగుతున్నారు. గత 13 రోజులుగా జంతర్మంతర్ వేదికగా రెజ్లర్లు సడలని పోరాటంతో యావత్
సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ
సమాజానికి నీతి బోధలు తమ పని కాదని, చట్టాన్ని కచ్చితంగా పాటించటమే తమకు ముఖ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన ఓ మహిళ అప్పీల్ విచారణ సందర్భంగా శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళ ఇ�
EWS quota: ఈడబ్ల్యూఎస్ కోటాపై దాఖలైన రివ్యూ పిటీషన్లను సుప్రీంకోర్టు విచారించనున్నది. దీనిపై ఈనెల 9వ తేదీన వాదనలు జరగనున్నాయి. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఆ పిటీషన్లన