న్యూఢిల్లీ : తనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఆరు కేసులను కొట్టివేయాలంటూ ఆల్ట్న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూపీలోని ముజఫర్నగర్, ఘజియాబాద్, సీతాపూర్�
ధిక్కరణ కేసులో మాల్యాకు విధించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, జూలై 11: పరారీ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది. ధిక్కరణ కేసులో సోమవారం జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోన�
మహారాష్ట్ర సంక్షోభానికి సంబంధించి శివసేన ఇరు వర్గాల ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తదుపరి చర్యలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వివాదాస్పద ట్వీట్ను పోస్ట్ చేసిన కేసులో అరెస్టయిన ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్ధాపకుడు మహ్మద్ జుబేర్ బెయిల్ కోసం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించాడు.
వాణిజ్య ప్రపంచానికి మధ్యవర్తిత్వమే అత్యుత్తమ వివాద పరిష్కార మార్గమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. మధ్యవర్తిత్వ కేసుల విచారణకు మరిన్ని కోర్టులు ఏర్పాటుచేయాల్సిన �
నోటి దురుసుతో దేశంలో చిచ్చు రాజేశారు అధికార పార్టీ అయితే ఏమైనా మాట్లాడొచ్చా? ఇతరులను అరెస్టు చేసి ఆమెనెందుకు వదిలేశారు? ముప్పు ఆమెకు కాదు.. ఆమె వల్లే దేశానికి ముప్పు దేశప్రజలకు వెంటనే ఆమె క్షమాపణలు చెప్ప�
న్యూఢిల్లీ: బీజేపీ నేత నుపుర్ శర్మ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఓ టీవీ చర్చలో మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిస
అది 2006.. సెప్టెంబర్ 20. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సమావేశంలో వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ‘ఆ దయ్యం తాలూకు దుర్వాసన ఇంకా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ముందురోజు అక్క�
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తుది దశకు చేరింది. కూటమి ప్రభుత్వంపై శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగుర వేసి విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గవ
జూలై 11 వరకు అనర్హత చర్యలు నిలుపుదల సుప్రీం ఆదేశాలు.. డిప్యూటీ స్పీకర్కు నోటీసులు కొనసాగుతున్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం శివసేనలో తిరుగుబాటు రేగిన తర్వాత ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవ�