జ్ఞాన్వాపీ కాంప్లెక్స్ పరిధిలో శివలింగాన్ని గుర్తించినట్టుగా చెబుతున్న ప్రాంతానికి భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు మంగళవారం వారణాసి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఇదే సమయంలో ముస్లింలు నమాజ్ చే�
న్యూఢిల్లీ: ఇద్దరు న్యాయవాదులకు ఇవాళ సుప్రీంకోర్టు 8 లక్షల జరిమానా విధించింది. ట్రాఫిక్ ఆంక్షలు, వాయు కాలుష్యంపై అనుచిత పిటిషన్ వేసిన ఘటనలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఆ బె
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్)లో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మొత్తం ట్రిబ్యునల్నే నీరుగార్చారు’ అని కేంద్రాన్ని మందలించింది. ఖాళీలను �
బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టం రాజ్యాంగబద్ధం కాదంటూ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన పిటిషన్దారులలో మాజీ సైన్యాధికారి సుధీర్ వొంబట్కెరె ఒకరు. దేశ సరిహద్దుల పరిరక్షణలో దశాబ్దాలపాటు సేవలందించిన ఈ �
స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్పై 1897లో సెక్షన్ 124ఏ కింద కేసు నమోదు చేయడంతో రాజద్రోహ చట్టం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. అయితే, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-2020 మధ్య కాలంలో 399 మందిపై ఈ
తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ రాజద్రోహం నమోదు చేయరాదన్న సుప్రీం వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. సుప్రీం కోర్టు చేసిన సూచనలను తాము
రాజద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఎలాంటి కేసులూ నమోదు చేయవద్దని ఆదేశించింది. ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. నిజం మాట్లాడట
రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలించి నిర్ణయం తీసుకొనేంతవరకు ఆ చట్టం కింద కేసుల నమోదును నిలిపివేస్తారా..? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే నమోదు చేసిన కేసులపై ఏం నిర్ణయం తీస�