నిజామాబాద్ (Nizamabad) జిల్లా పొతంగల్లో విషాదం చోటుచేసుకున్నది. బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మనస్తాపం చెందిన నవ దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. తమ సూసైడ్కు గల కారణాన్ని వివరిస్తూ వీ�
అప్పుల బాధ భరించలేక మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
నటుడు రాజ్తరుణ్ ప్రియురాలు లావణ్య ఆత్మహత్యాయత్నం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి తన లాయర్తో చాటింగ్ చేసేముందు ఆత్మహత్యకు యత్నిస్తున్నట్టు తెలుపడంతో.. ఆయన హుటాహుటిన డయల్ 112కు కాల్ చేశారు.
ర్షాభావ పరిస్థితులకు తోడు అప్పుల భారం పెరగడంతో మనస్తాపం చెంది ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు నల్లగొండ, జనగామ జిల్లా ల్లో చోటుచేసుకున్నాయి.
భూమి తగాదా విషయ మై కాంగ్రెస్ నాయకుడి వేధింపులు తాళలేక ఓ పేద రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెం టనే ఆయనను హైదరాబాద్లోని గాంధీ ద వాఖానకు తరలించారు.
క్షణాల్లో ప్రాణాలు తీసేసే సూసైడ్ క్యాప్సూల్ను స్విట్జర్లాండ్ నిషేధించింది. ఎగ్జిట్ స్విట్జర్లాండ్ అనే కంపెనీ సార్కోఫాగస్ పేరుతో ఈ మెషీన్ను తయారుచేసింది. కారుణ్య మరణం పొందాలనుకునే వారి కోసం దీ�
AP News | ఏపీలోని అనకాపల్లిలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం గ్రామ శివారులోని గడ్డి తోటలో గ్రామస్తులకు ఓ మృతదేహం కనిపిం�
ఆకతాయిల వేధింపులకు ఓ యువతి నిండు ప్రాణాలు తీసుకుంది. స్నేహితులే కదా అని సరదాగా ఫొటోలు దిగితే.. తాము చెప్పినట్లు చేయాలని బెదిరింపులకు దిగారు. వాళ్ల వేధింపులు తాళలేక సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జ
Suicide | మహారాష్ట్రలోని భయందర్ రైల్వే స్టేషన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. తండ్రీకొడుకులు ఇద్దరూ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. �
పోలీసుల వేధింపులు తాళలేక పోడు రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రజబ్ అలీనగర్లో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది.
అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసినం. వడ్డీలు తడిసి మోపెడయినయ్. మా ఆస్తులు అమ్మి కట్టినం. అయినా మాకు ప్రభుత్వం బిల్లులివ్వడం లేదు’ అని ఆవేదన వ్యక్తంచేస్తూ కరీంనగర్ కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా�