ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చ�
సాఫీగా సాగిపోతున్న సంసారంలో ప్రవేశించిన మూడో మనిషితో ఆ కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. ఇంట్లో ఇల్లాలు ఉన్నప్పటికీ.. బయట ప్రియురాలితో చాటుమాటుగా ప్రేమాయణం సాగించిన ఓ యువకుడు తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడ�
మనుషుల్లో మానవత్వం క రువైందనడానికి ఆలూరులో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఇరువురికి చెందాల్సిన భూమిని ఒక్కడే అ నుభవిస్తూ.. తోడబుట్టిన అన్న కుమారుడికే ఆస్తిని పంచి ఇవ్వక అతడి ఆత్�
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్కు చెందిన రైతు తాళ్లపల్లి సత్తయ్య (40) అప్పులు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తయ్య ఎకరంతోపాటు మరికొంత భూమి కౌలుకు తీసుకుని, పెట్టుబడి కోసం రూ.10 లక్షల వర
తనకు కిడ్నీ మార్పించలేదని ఓ భర్త క్షణికావేశానికి లోనయ్యాడు. భార్యను హత్య చేసి తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని శాంతినగర్కు చెందిన దూస రాజేశం(62), లక�
సాగు దిగుబడులు రాక.. అప్పుల బాధ తీరక మనస్తాపంతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై కథనం ప్రకారం.. వేలేరు మండలం లో క్యాతండాకు చెందిన రైతు మురావత్ సాంబయ్య (34) రెండె�
Atal Setu Bridge | మహారాష్ట్ర ముంబైలో అరేబియా సముద్రంపై నిర్మించిన అటల్ సేతు బ్రిడ్జి (Atal Setu Bridge)పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు.
తొమ్మిది నెలల క్రితం గ్యాంగ్స్టర్తో పారిపోయిన ఐఏఎస్ భార్య, మళ్లీ తన భర్త ఇంటి ముందుకు వచ్చి.. తనను ఇంట్లోకి రానివ్వాల్సిందిగా కోరింది. భర్త నిరాకరించటంతో.. ఇంటి బయట విషం తాగి ఆత్మహత్యా యత్నం చేసుకునిఆద
ఏడు నెలలుగా ఉపాధి కరువై.. అప్పులు భారమై ఓ నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం.. అయిజ పట్టణంలోని భరత్నగర్కు చెం దిన కాక
AP News | పిల్లలను బెదిరించడానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం అతని ప్రాణాలను బలితీసుకుంది. వాళ్ల అల్లరిని మాన్పించేందుకు ఆ తండ్రి చనిపోతానని హెచ్చరించాడు. కానీ వాళ్లు వినిపించుకోకపోవడంతో ఉరేసుకుంటున్నట్లు డ్ర�
తాము చనిపోవడానికి పిన్ని లక్ష్మియే కారణమని.. పోతంగల్ మండలం హెగ్డోలికి చెందిన శైలజ ఆత్మహత్యకు ముందు వెల్లడించింది. తన భర్త అనిల్తో కలిసి ఆమె సోమవారం రాత్రి నవీపేట్ మండలం మిట్టాపూర్ రైల్వే గేటు సమీపంల