Mumbai: ఐఏఎస్ దంపతులకు చెందిన 27 ఏళ్ల కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ముంబైలో జరిగింది.సౌత్ ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో 10వ ఫ్లోర్ నుంచి ఆమె కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది.
కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. జార్ఖండ్ రాష్ట్రం ఈస్ట్ సింగ్భూమ్ జిల్లా దరిశోల్ గ్రామానికి చెందిన రిపూన్ దండాపత్(26) బతుకుదెరువు కో
ఆశించిన దిగుబడులు రాక, సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇద్దరు యువ రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు మెదక్, నల్లగొండ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
కర్ణాటకలో బీజేపీ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కాంట్రాక్టర్ల కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రభుత్వంపై నమ్మకంతో అప్పోసప్పో చేసి పనులు చేసినా బిల్లులు రాక, కమీషన్లు ఇచ్చుకోలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్య�
Karnataka contractor suicide | బకాయిలు చెల్లించకపోవడంతో కర్ణాటకకు చెందిన కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ సంస్థ తనకు లక్షల్లో బకాయిలు చెల్లించాల్సి ఉందని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
మధ్యప్రదేశ్లోని ఛింద్వారాలో బుధవారం దారుణం జరిగింది. ఈ నెల 21న వివాహం చేసుకున్న వ్యక్తి కర్కశంగా తన భార్య సహా ఎనిమిది మందిని హత్య చేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రేమించమని వెంట పడ్డాడు.. తీరా ప్రేమించాక పెండ్లి చేసుకోనని ముఖం చాటేశాడు. మనస్తాపానికి గురైన ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. జీడిమెట్ల ఇ�
దక్షిణాఫ్రికాలో వేల కోట్ల రూపాయల కుంభకోణంలో నిందితులుగా ఉన్న గుప్తా బ్రదర్స్ను వేరొక కేసులో ఉత్తరాఖండ్లో అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్రంలోని ప్రముఖ బిల్డర్ సతీందర్ సింగ్ సాహ్నీ ఇటీ�
Student Suicide | రుణ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో విద్యార్థి బలి అయ్యాడు. విజయవాడకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
చేసిన అప్పులు తీర్చలేక.. కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొత్తకుంటపల్లిలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, ఎస్సై జగన్మోహన్ కథనం ప్రకారం..
ప్రాణంగా ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం నల్లగొండలో వెలుగు చూసింది. హనుమకొండ జిల్లా కాజీపేట మండ లం సోమిడికి చెందిన మంతుర్త�
Gadwala | గద్వాల జిల్లాలో(Gadwala district) విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిండు ప్రాణాలను బలితీసుకున్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండల పరిధిలోని ఏ-బుడిదపాడు గ్రామంలో చోటుచేసుకుంది.