మూడు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలతో సూర్యాపేట జిల్లా దవాఖానలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి వసీం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబం గడవక, భార్యా పిల్లలను ఎలా పోషించాలో తె�
రెండు రోజుల్లో పెండ్లి చేసుకోవాల్సిన యువకుడు ఉద్యోగం లేదని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో చోటుచేసుకుంది.
Female Cop Kills Kids | ఒక మహిళా కానిస్టేబుల్ దారుణానికి పాల్పడింది. తన ఇద్దరు పిల్లలు, అత్త గొంతు కోసి చంపింది. ఆగ్రహం చెందిన భర్త ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత సీలింగ్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇటీవలే మరణించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ది సహజ మరణం కాదని, బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆయన భార్య అమంద వెల్లడించింది.అమంద మాట్లాడుతూ..‘గత కొన్నేండ్లుగా గ్రాహం తీవ్ర ఒత్తి డి, ఆందోళనతో బాధప
అప్పుల బాధలు భరించలేక రాష్ట్రంలో సోమవారం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ఒకరు నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి తండాకు, మరొకరు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటకు చెందిన వారు ఉన్నారు.
HD Kumaraswamy : కేఫ్ కాఫీ డే వ్యవస్ధాపకులు వీజీ సిద్ధార్ధ ఆత్మహత్యకు సంబంధించి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు అన్ని విషయాలూ తెలుసని కేంద్ర మంత్రి, కర్నాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి అన్నారు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్కు చెందిన రైతు కుంట రాజేశ్ (30)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నాడు. పంట దిగుబడి సరిగా రాక.. పెట్టుబడి డబ్బులు మీదపడి రాజే�
అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి.. రైలెక్కి.. హైటెన్షన్ వైర్లను పట్టుకొని.. ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారంకాలనీకి చెంద�
AP News | తనను తండ్రి అపార్థం చేసుకోవడంతో తట్టుకోలేకపోయింది ఓ కూతురు. నాన్న దృష్టిలో దోషిగా నిలబడకపోతే ప్రాణాలు తీసుకోవడమే బెటర్ అని భావించింది. నా గురించి అన్ని తెలిసిన నువ్వే నన్ను నమ్మకపోతే.. ఇంకెవరు నమ్మ�
పోస్ట్మన్ ఉద్యోగం రాదేమోనన్న బెంగతో ఓ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా పెంబి మండలం బుర్కరేగడికి చెందిన నైతం జంగుకు ఇద్దర�
ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్లో చోటు చేసుకుంది.