పోలీసుల వేధింపులు తాళలేక పోడు రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రజబ్ అలీనగర్లో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది.
అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసినం. వడ్డీలు తడిసి మోపెడయినయ్. మా ఆస్తులు అమ్మి కట్టినం. అయినా మాకు ప్రభుత్వం బిల్లులివ్వడం లేదు’ అని ఆవేదన వ్యక్తంచేస్తూ కరీంనగర్ కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం మరో ఆటో డ్రైవర్ మరణానికి కారణమైంది. ఆరు నెలలుగా ఆటోకు గిరాకీ లేక.. ఆటో ఫైనాన్స్కు ఈఎంఐ చెల్లించలేక ఆదివారం ఓ ఆటో డ్రైవర్ రైలు కింద పడి బలవన్మరణాని
Aswaraopeta తోటి ఉద్యోగుల వేధింపులతో తనువు చాలించిన అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఇంట్లో మరో విషాదం నెలకొంది. ఎస్సై మరణవార్త విని గుండెపోటుతో అతని మేనత్త రాజమ్మ మరణించింది. దీంతో రాజమ్మ స్వగ్రామమై�
Peddi Sudarshan Reddy | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను మృతి పట్ల బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రభుత్వ తీవ్ర పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు తట్ట�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను (SI Sriramulu Srinu) మృతి చెందారు. ఆయన గత ఆదివారం మహబూబాబాద్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో
నిమ్స్ (NIMS) దవాఖానలో విధులు నిర్వహించే అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట (Begumpet) బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఉద్యోగం వస్తుం దని తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న ఆశలు నెరవేరలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమినాబాద్ గ్రామంలో చీర కళావతి-మల్లేశం దంపతులది వ్యవస�
కాంగ్రెస్ సర్కారు తెచ్చిన మహిళలకు ఫ్రీ బస్సు స్కీంతో ఓ ఆటో డ్రైవర్ ఉపాధి కోల్పోయాడు. గిరాకీ లేక, కుటుంబాన్ని పోషించుకోలేక ఆరు నెలలుగా నరకయాతన అనుభవించాడు.
దక్షిణ కొరియాలో ఆశ్చర్యపరిచే సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి గుమి నగర కౌన్సిల్ కార్యాలయంలో సేవలందించే ఒక రోబో.. కౌన్సిల్ భవనం మెట్లదారిపై ధ్వంసమై పడిపోయింది.
పత్తి మొలకెత్తలేదని ఓ గిరిజన రైతు ఆత్మహత్య చే సుకున్నాడు. పోలీసుల కథనం ప్ర కారం.. నిర్మల్ జిల్లా పెంబి మండ లం యాపల్గూడకు చెందిన అర్క సంతోష్ (28) తనకున్న ఎకరంతోపాటు మరో నాలుగెకరాలు కౌలు కు తీసుకుని పత్తి వే
AP News | వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కమలాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై నాగార్జునరెడ్డి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.