నిరంతరం నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీ రఘుమారెడ్డి చెప్పారు. వేసవికాలాన్ని విజయవంతంగా ఎదుర�
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలని అధికారులను సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ ఆదేశించారు. ఈ నెల 3 నుంచి 18 వరకు నిర్వహిం చనున్న పట్టణ ప్రగతి
పట్టణ, పల్లె ప్రగతిని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులను హెచ్చరించారు. పల్లె, పట్టణ ప్రగతితో పాటు హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రణాళికగా ముందుకెళ్ల
ప్పల్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు
ముప్పేటదాడులు చేస్తున్నప్పటికీ లొంగిపోకుండా దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ను దారిలోకి తెచ్చుకోవడానికి రష్యా కొత్త ప్రయత్నాన్ని మొదలెట్టింది. ఇందులో భాగంగా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తిమంతమైన ‘సర
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం అనుకొన్న ఫలితమిస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. నదుల పునరుజ్జీవం, పరిరక్షణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విశేష కృషి చేస్తున్నారని, నదులపై
ఎన్నారై | అమెరికా తెలుగు సంఘం (ఆటా) ‘ఆటా నాదం’ పాటల పోటీలను ఆన్లైన్లో జూమ్ ద్వారా నిర్వహించింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఆటా మహాసభలు జరిపే ముందు ప్రథమంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంస్థ సేవా కార్యక్రమాల�
భువనేశ్వర్: న్యూ జెనరేషన్ ఆకాష్ క్షిపణి (ఆకాష్-ఎన్జీ)ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) బుధవారం పరీక్షించింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) నుంచి చేపట్టిన ఈ క్షిపణి పరీక్ష వ�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో త్వరలో బస్సు బోటు అందుబాటులోకి రానున్నది. నగరంలోని జల మార్గాల్లో బస్సు పడవను ఇటీవల నడిపి పరీక్షించారు. ఏసీ, మ్యూజిక్ సిస్టమ్ వంటి ఆధునిక సౌకర్యాలున్న ఈ స్పీడ్ బో