వ్యక్తుల మధ్య శత్రుభావాన్ని రూపుమాపి, సోదరభావాన్ని పెంపొందించి, ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు దగ్గర చేయడమే న్యాయ సేవా సంస్థ లక్ష్యమని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధి
ఓ వైపు కేంద్రం కుట్రలు, మరోవైపు ప్రతిపక్షాల నీచ రాజకీయం, ఇంకోవైపు ధాన్యం కొనుగోలుకు సౌకర్యాల లేమి.. ధాన్యం చేతిలో పట్టుకొని ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్న రైతన్న... ఇలా యాసంగి ధాన్యం కొనుగోలుకు రాష్ట్�
రాష్ట్రవ్యాప్తంగా 16 రోజులపాటు నిర్వహించిన ఐదో విడత ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం విజయవంతమైందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు అ�
ఊర్లోకి సీసీ రోడ్లు వచ్చినయ్.. రోడ్డు పక్కన చెత్త మాయమైంది.. ఊగులాడే విద్యుత్తు వైర్లు లేకుండా పోయినయ్.. మురుగు కాలువలు మంచిగైనయ్.. పనికిరాని బోరుబావులు మూతవడ్డయ్.. వైకుంఠ ధామాలకు కరెంటొచ్చింది.. అవసరం �
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, తాగునీటి సరఫరా, విద్యుత్తు సరఫరాను మెరుగుపర్చే సదుద్దేశంతో ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయి. క్రీడా ప�
నిరంతరం నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీ రఘుమారెడ్డి చెప్పారు. వేసవికాలాన్ని విజయవంతంగా ఎదుర�
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలని అధికారులను సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ ఆదేశించారు. ఈ నెల 3 నుంచి 18 వరకు నిర్వహిం చనున్న పట్టణ ప్రగతి
పట్టణ, పల్లె ప్రగతిని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులను హెచ్చరించారు. పల్లె, పట్టణ ప్రగతితో పాటు హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రణాళికగా ముందుకెళ్ల
ప్పల్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు
ముప్పేటదాడులు చేస్తున్నప్పటికీ లొంగిపోకుండా దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ను దారిలోకి తెచ్చుకోవడానికి రష్యా కొత్త ప్రయత్నాన్ని మొదలెట్టింది. ఇందులో భాగంగా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తిమంతమైన ‘సర
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం అనుకొన్న ఫలితమిస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. నదుల పునరుజ్జీవం, పరిరక్షణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విశేష కృషి చేస్తున్నారని, నదులపై
ఎన్నారై | అమెరికా తెలుగు సంఘం (ఆటా) ‘ఆటా నాదం’ పాటల పోటీలను ఆన్లైన్లో జూమ్ ద్వారా నిర్వహించింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఆటా మహాసభలు జరిపే ముందు ప్రథమంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంస్థ సేవా కార్యక్రమాల�