భువనేశ్వర్: న్యూ జెనరేషన్ ఆకాష్ క్షిపణి (ఆకాష్-ఎన్జీ)ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) బుధవారం పరీక్షించింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) నుంచి చేపట్టిన ఈ క్షిపణి పరీక్ష వ�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో త్వరలో బస్సు బోటు అందుబాటులోకి రానున్నది. నగరంలోని జల మార్గాల్లో బస్సు పడవను ఇటీవల నడిపి పరీక్షించారు. ఏసీ, మ్యూజిక్ సిస్టమ్ వంటి ఆధునిక సౌకర్యాలున్న ఈ స్పీడ్ బో
మంత్రి మల్లారెడ్డి | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపు నిచ్చారు.
వాషింగ్టన్: చైనాకు చెందిన రెండు కోవిడ్ వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేసి వైరస్ను అరికట్టాయని జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. సైనోఫామ్, సైనోవాక్ అనే రెండు కంపెనీలు ప్రస్తుతం వ్యాక్సి