పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె మండల
కంటివెలుగు’ శిబిరాలు రెండో రోజూ జోరుగా కొనసాగాయి. పరీక్షలు చే యించుకునేందుకు ఉత్సాహంగా వచ్చిన వారితో శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని క్యాంపులు కిటకిటలాడాయి. అనంతరం అద్దాలు పెట్టుకొని మురిసిపోయి చూపు స్పష�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రజల నుంచి నేత్ర శిబిరాలకు విశేష స్పందన వస్తున్నది. రెండో రోజు 44 శిబిరాల్లో 6,282 మందికి వైద్యులు, �
మహిళానామ సంవత్సరం 2022. ఆమె ఎక్కని పీఠాల్లేవు. ఆమెకు దక్కని పురస్కారాల్లేవు. ఆమె దాటని మైలురాళ్లూ లేవు. పంచాయతీ ఆఫీసు నుంచి ఐక్యరాజ్య సమితి వరకూ.. అన్నీ ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. స్ఫూర్తిమంతుల జాబితాలైన�
భైంసా ఏరియా దవాఖాన వైద్యుల సేవలు భేష్ అని సూపరింటెండెంట్ కాశీనాథ్ అన్నారు. కుభీర్ మండలం పార్డి(బీ) గ్రామానికి చెందిన సంధ్య రెండో కాన్పు కోసం ఆదివారం రాత్రి భైంసా దవాఖానకు పరీక్షలు జరిపిన డాక్టర్లు ప�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్భగీరథ పథకం మునిపల్లి మండలంలో సత్ఫలితాలనిస్తున్నది. ఏండ్లుగా తాగునీటి ఎద్దడితో అవస్థలు పడుతున్న గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు తెలంగాణ సర్కార్ ప్రతి ఇంటి�
వికారాబాద్ మున్సిపాలిటీ గంగారంలోని 3.5 ఎకరాల ప్రభుత్వ భూమికి సోమవారం బహిరంగ వేలం నిర్వహించగా భారీ స్పందన లభించింది. ప్రభుత్వ ప్రారంభ ధర ఎకరానికి రూ.55 లక్షలుగా నిర్ణయించారు. వేలంలో హైదరాబాద్కు చెందిన ‘జ�
వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు డెంగ్యూ ఫీవర్ బారిన పడకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కింగ్కోఠి క్లస్టర్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. క్లస్టర్ పరిధి�
హుస్నాబాద్ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. ఇక్కడి మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సిద్దిపేట జిల్లా �
గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్న్ విజయవంతం కావడంతో మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. చూడలేమనుకున్న గోదారమ్మ నీటిని చూసి ఈ ప్రాంత జనం పులకరించింది. సాధ్యం కాదనుకున్న రి
దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మెట్ట ప్రాంత ప్రజల కల నెరవేరిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ‘ఎన్నో ఏండ్లుగా గోదావరి నీళ్లు వస్తాయి.. మా పంటపొలాలకు సాగు నీరందుతుంది..’ పం టలు పుష్కలంగా పండుతాయ�
ఈయన పేరు బత్తుల రాజేశ్. భువనగిరి పట్టణం. దళిత బంధు కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయలతో మెడికల్, కిరాణా వస్తువుల డీలర్షిప్ తీసుకున్నారు. భువనగిరి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సప్లయ్ చేస్తు
హరితహారంలో భాగంగా ప్రభుత్వ స్థలాల్లో, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి పరిరక్షించాలని అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్ కోరారు. మంగళవారం మండలంలోని వంగాలపల్లి, చిన్నపెండ్యాల గ్రామాలను ఆయన సందర్శించారు. ర�
ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించి, భూసంబంధ సమస్యలను పరిష్కరించాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్�
హైదరాబాద్ పరిధిలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీ సోమవారం మొదలైంది. తొలిరోజు పోచారంలోని 1,470 ఫ్లాట్ల కేటాయింపును అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. ఉదయం 9కి మొదలైన ఈ ప్రక్రియ దాదాపు 10 గం�