రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్భగీరథ పథకం మునిపల్లి మండలంలో సత్ఫలితాలనిస్తున్నది. ఏండ్లుగా తాగునీటి ఎద్దడితో అవస్థలు పడుతున్న గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు తెలంగాణ సర్కార్ ప్రతి ఇంటి�
వికారాబాద్ మున్సిపాలిటీ గంగారంలోని 3.5 ఎకరాల ప్రభుత్వ భూమికి సోమవారం బహిరంగ వేలం నిర్వహించగా భారీ స్పందన లభించింది. ప్రభుత్వ ప్రారంభ ధర ఎకరానికి రూ.55 లక్షలుగా నిర్ణయించారు. వేలంలో హైదరాబాద్కు చెందిన ‘జ�
వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు డెంగ్యూ ఫీవర్ బారిన పడకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కింగ్కోఠి క్లస్టర్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. క్లస్టర్ పరిధి�
హుస్నాబాద్ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. ఇక్కడి మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సిద్దిపేట జిల్లా �
గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్న్ విజయవంతం కావడంతో మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. చూడలేమనుకున్న గోదారమ్మ నీటిని చూసి ఈ ప్రాంత జనం పులకరించింది. సాధ్యం కాదనుకున్న రి
దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మెట్ట ప్రాంత ప్రజల కల నెరవేరిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ‘ఎన్నో ఏండ్లుగా గోదావరి నీళ్లు వస్తాయి.. మా పంటపొలాలకు సాగు నీరందుతుంది..’ పం టలు పుష్కలంగా పండుతాయ�
ఈయన పేరు బత్తుల రాజేశ్. భువనగిరి పట్టణం. దళిత బంధు కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయలతో మెడికల్, కిరాణా వస్తువుల డీలర్షిప్ తీసుకున్నారు. భువనగిరి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సప్లయ్ చేస్తు
హరితహారంలో భాగంగా ప్రభుత్వ స్థలాల్లో, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి పరిరక్షించాలని అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్ కోరారు. మంగళవారం మండలంలోని వంగాలపల్లి, చిన్నపెండ్యాల గ్రామాలను ఆయన సందర్శించారు. ర�
ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించి, భూసంబంధ సమస్యలను పరిష్కరించాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్�
హైదరాబాద్ పరిధిలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీ సోమవారం మొదలైంది. తొలిరోజు పోచారంలోని 1,470 ఫ్లాట్ల కేటాయింపును అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. ఉదయం 9కి మొదలైన ఈ ప్రక్రియ దాదాపు 10 గం�
వ్యక్తుల మధ్య శత్రుభావాన్ని రూపుమాపి, సోదరభావాన్ని పెంపొందించి, ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు దగ్గర చేయడమే న్యాయ సేవా సంస్థ లక్ష్యమని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధి
ఓ వైపు కేంద్రం కుట్రలు, మరోవైపు ప్రతిపక్షాల నీచ రాజకీయం, ఇంకోవైపు ధాన్యం కొనుగోలుకు సౌకర్యాల లేమి.. ధాన్యం చేతిలో పట్టుకొని ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్న రైతన్న... ఇలా యాసంగి ధాన్యం కొనుగోలుకు రాష్ట్�
రాష్ట్రవ్యాప్తంగా 16 రోజులపాటు నిర్వహించిన ఐదో విడత ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం విజయవంతమైందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు అ�
ఊర్లోకి సీసీ రోడ్లు వచ్చినయ్.. రోడ్డు పక్కన చెత్త మాయమైంది.. ఊగులాడే విద్యుత్తు వైర్లు లేకుండా పోయినయ్.. మురుగు కాలువలు మంచిగైనయ్.. పనికిరాని బోరుబావులు మూతవడ్డయ్.. వైకుంఠ ధామాలకు కరెంటొచ్చింది.. అవసరం �
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, తాగునీటి సరఫరా, విద్యుత్తు సరఫరాను మెరుగుపర్చే సదుద్దేశంతో ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయి. క్రీడా ప�