శ్వాస నాళంలో భారీ కణితి ఏర్పడటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి కిమ్స్ వైద్యులు ఊరట కల్పించారు. రిజిడ్ బ్రాంకోస్కోపీ అనే పరికరం ద్వారా ఎండోస్కొపీ పద్ధతిలో ఆ కణితిని తొలగించినట్ట�
ద్రాక్ష పంట సాగులో అధిక దిగుబడులను సాధిస్తున్నాడు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ గ్రామా నికి చెందిన కొమ్మిరెడ్డి అంజిరెడ్డి. ఆయన గత 13 ఏండ్లుగా ద్రాక్ష తోటలను సాగు చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తూ ఎంత
గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 13,224 మందికి కంటి పరీక్షలు నిర్వహించా�
పునర్వినియోగ రాకెట్ను ఆవిష్కరించాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయత్నంలో మరో ముందడుగు పడింది. రీయూజబుల్ లాంచ్ వెహికిల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ (ఆర్ఎల్వీఎల్ఈఎక్స్) పరీక్ష విజయవం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది. ఎల్వీఎం3 వాహకనౌక ద్వారా ఒకేసారి 36 ఇంటర్నెట్ శాటిలైట్లను నిర్దేశిత కక్ష్యల్లోకి చేర్చింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో లా�
పెద్దఅంబర్పేట ఓఆర్ఆర్ సర్కిల్లో శనివారం జరుగనున్న ప్రగతి నివేదన యాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి (బంటి) పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అ�
పేదల కంటి సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ అమలు చే స్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా సాగుతున్నది. శుక్రవారం చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు ఇంటికి దీపంలా మారాయి. కంటి లోపాలతో బాధపడుతున్న ఎంతో మందికి వెలుగునిస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో శిబిరాలు ప్రారంభించిన
ప్రాణాపాయస్థితిలో హైదరాబాద్కు వచ్చిన జాంబియా దేశానికి చెందిన నర్సుకు కిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఆదివారం కిమ్స్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస�
కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. మంగళవారం మెదక్ కలెక్టర్ రాజర్షి షా హవేళీఘనపూర్లో ఏర్పాటుచేసిన సెంటర్ను పరిశీలించి వివరాలు తెలుసుకుని, సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. చ�
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, సోయాబీన్, కంది, శనగ, గోధుమ, జొన్న పంటలను సాగు చేస్తారు. ఏటా వానకాలంలో జిల్లాలో 5 లక్షల ఎకరాల వరకు పంటల సాగు విస్తీర్ణం ఉంటుండగా, 80 శాతం మంది పత్తినే వేస్తారు. జూన్ల
‘కంటివెలుగు’ శిబిరాలతో ఊరూరా నేత్రానందం నెలకొంది. ఆరో రోజూ శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగింది. కంటి పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని గ్రామాల
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగుతున్నది. ప్రజల నుంచి నేత్ర శిబిరాలకు విశేష స్పందన లభిస్తున్నది. శుక్రవారం 44 శిబిరాల్లో 15,759 మందికి వైద్యులు, సిబ్బంది ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. 9,869 మందికి మం�
అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. శుక్రవారానికి ఆరో రోజుకు చేరుకున్నది. జిల్లాలో ఏర్పాటు చేసిన 42 బృందాల �