TTD EO | శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన(Garuda Seva) సేవను టీటీడీ అధికారుల
సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈవో జె.శ్యామల రావు అన్నారు.
KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (KCR)కు శుక్రవారం ఎడమతుంటి మార్పిడి (హిప్ రీప్లేస్మెంట్) శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశామని యశోదా హాస్పిటల్ వైద్యులు తెలిపారు.
అయితే సినిమాల ఎంపికలో ఆమె నిక్కచ్చిగా ఉంటారనేది పలువురి దర్శక నిర్మాతల అభిప్రాయం. నిజానికి తెలుగు, తమిళ భాషలకు చెందిన ఎన్నో కథలు ఆమె వద్దకెళ్లాయి. అందులో ఎక్కువశాతం తిరస్కారానికి గురయ్యాయి.
Chandrayaan-3 | చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్లోని ఇంధనం చాలా వరకు అయిపోయింది. దీంతో మిగిలిన ఇంధనంతో ప్రొపల్షన్ మాడ్యూల్ మూడు నుంచి ఆరు నెలల వరకు పనిచేయవచ్చని శాస్త్రవేత్తలు తొలుత అంచనా వేశారు.
Chandrayaan-3 | భారత్ మరో చరిత్ర సృష్టించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతమైంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దృక్షిణ ధృవంపై సాఫ్ట�
Bonalu festival | అందరి సహకారంతోనే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల (Bonalu )ఉత్సవాలు ప్రశాంతంగా, ఘనంగా జరిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )తెలిపారు. మంగళవారం సాయంత్రం మహంకాళి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చ�
Tirupati | మేలు రకం దేశవాళీ గో జాతిని అభివృద్ధి చేసేందుకు టీటీడీ, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన పిండమార్పిడి(సరోగసి) పద్ధతి విజయవంతమైంది.
Minister Talasani | అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఈ నెల 22 వ తేదీన నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Minister Talasani ) పిలుపునిచ్చారు.
Minister Sabitha IndraReddy | రాష్ట్ర పథకాల వల్ల జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita Indra
శ్వాస నాళంలో భారీ కణితి ఏర్పడటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి కిమ్స్ వైద్యులు ఊరట కల్పించారు. రిజిడ్ బ్రాంకోస్కోపీ అనే పరికరం ద్వారా ఎండోస్కొపీ పద్ధతిలో ఆ కణితిని తొలగించినట్ట�
ద్రాక్ష పంట సాగులో అధిక దిగుబడులను సాధిస్తున్నాడు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ గ్రామా నికి చెందిన కొమ్మిరెడ్డి అంజిరెడ్డి. ఆయన గత 13 ఏండ్లుగా ద్రాక్ష తోటలను సాగు చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తూ ఎంత
గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 13,224 మందికి కంటి పరీక్షలు నిర్వహించా�
పునర్వినియోగ రాకెట్ను ఆవిష్కరించాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయత్నంలో మరో ముందడుగు పడింది. రీయూజబుల్ లాంచ్ వెహికిల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ (ఆర్ఎల్వీఎల్ఈఎక్స్) పరీక్ష విజయవం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది. ఎల్వీఎం3 వాహకనౌక ద్వారా ఒకేసారి 36 ఇంటర్నెట్ శాటిలైట్లను నిర్దేశిత కక్ష్యల్లోకి చేర్చింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో లా�