ప్రభుత్వ బడిలో చదివింది. గురుకుల పాఠశాలలో సీటు సంపాదించింది. ప్రభుత్వ నిధులతో శిక్షణ తీసుకుంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎవరెస్టును అధిరోహించింది. కాబట్టే, ఆ విజయాన్ని ప్రభుత్వం తన విజయంగా భావించింది.
సుహానీ షా.. తొలి భారతీయ మహిళా మెంటలిస్ట్. ఎదుటి మనిషి మనసును పుస్తకంలా చదివేయడం మెంటలిస్ట్ ప్రత్యేకత. ఇందులో మేజిక్ కూడా కలగలిసి ఉంటుంది. ఆరేండ్ల వయసులో సుహానీ తన తండ్రితో కలిసి సొంతూరు ఉదయ్పూర్లో ఓ �
Prathima Sasidhar | ఈ ప్రస్థానం అనేక మలుపుల సమాహారం. 2002లో కేవలం ఏడుగురు విద్యార్థులతో మొదలై.. నేడు 500 మందితో హైదరా బాద్లోనే అత్యుత్తమ మ్యూజిక్ స్కూల్స్లో ఒకటిగా అలరారుతున్నది మా సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం. నిజా�
ఉజ్మా బేగం.. తెలివైనది. చురుకైనది. కష్టసుఖాలు తెలిసిన యువతి. డిగ్రీ వరకూ చదివింది. నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ తన సొంతూరు. పెండ్లి తర్వాత, తన అత్తింటికి అండగా నిలవాలనుకుంది. ఇద్దరు పిల్లల చదువులు, ఇంటి
దియా మెహతా జైన్.. గృహిణి, ఫ్యాషన్ కన్సల్టెంట్, ైస్టెలిస్ట్. ముంబైలో పుట్టి పెరిగిన దియా.. ఇరవై నాలుగేండ్ల వయసులో ప్రవాసుడు ఆయుష్ జైతాను వివాహమాడారు. భర్తతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడే ఫ్యాషన్ కన్సల�
పిల్లల కోసం పెద్దలు కథలు రాయడం ఎంత కష్టమో. పిల్లల కోసం పెద్దలు ఆ కథలు చదవడం కూడా అంతే కష్టం. అయితే, ఇష్టం ఉంటే ఏదీ కష్టం కాదని అంటున్నారు గజ్వేల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయిని డాక్టర్ సిరిస�
నేను పుట్టింది కామారెడ్డి జిల్లా పోసాని పేటలో. జిల్లాల పునర్విభజనకు ముందు నిజామాబాద్ జిల్లాలో ఉండేది. నా చిన్నతనంలోనే మా కుటుంబం అక్కడికి పది కిలోమీటర్ల దూరంలోని రామారెడ్డికి వలస వచ్చింది. పదో తరగతి వర
కృతి సనన్.. నటిగానే మనకు తెలుసు. ఆమెలో ఓ ఆంత్రప్రెన్యూర్ ఉంది. సౌందర్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చే కృతి తన అభిరుచినే బిజినెస్ ఐడియాగా మార్చుకుంది.
పేరు ఆయేషా. జగిత్యాల నివాసి. తల్లి షఫీనా గృహిణి. తండ్రి సయ్యద్ సలీం పండ్ల వ్యాపారి. ఆయేషాకు పుట్టుకతోనే రెండు చేతులూ లేవు. కుడి కాలు సైతం సరిగా లేదు. పసితనంలో నేలమీద అంబాడలేక బోర్లాపడేది. పాప వైకల్యం చూసి క�
శ్లోకం నుంచి పుట్టిన శ్లోకం రామాయణమైంది. అదే శోకం నుంచి పురుడుపోసుకున్న సామాజిక బాధ్యత ట్రస్ట్గా ఆవిర్భవించింది. ఓ తల్లి గుండెకోత.. ఎంతోమంది హృద్రోగులను మానవతతో ఆదుకున్నది. పదహారేండ్ల వయసులోనే నూరేండ్�
రాజస్థాన్ జాలోర్ జిల్లాలోని ఓ మారుమూల పల్లెలో పుట్టింది లక్ష్మి. బాల్యం నుంచీ చురుకైన విద్యార్థి. ఆమెకు ఓ సోదరుడు ఉన్నాడు. పేరు లక్ష్మణ్. తనూ తెలివైనవాడే. ఇద్దరికీ ఏడాది తేడా. దీంతో ఒకే పాఠశాలలో, ఒకే తరగ
‘మనిషి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని సూత్రాలు గుర్తుంచుకోవాలి. కానీ, చాలామంది అవసరం లేనివి నేర్చుకుంటూ.. పనికిరానివి పాటిస్తూ.. ఉపయోగం లేనివి గుర్తుంచుకుంటున్నారు. మన పూర్�