హైదరాబాద్లో తార్నాకలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇప్లూ) ఆవరణలో పోలీసులను ఉపసంహరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. 2022-23లో మొత్తం 2,68,923 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో అడుగుపెట్టారని, కిందటి ఏడాదితో పోల్చుకుంటే విద్యార్థుల సంఖ్య 35 శాతం పెరిగి
వర్చువల్ లెక్చర్ సందర్భంగా పాలస్తీనా టెర్రరిస్ట్లకు అనుకూలంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఓ ప్రొఫెసర్, గెస్ట్ స్పీకర్పై ఐఐటీ బాంబే విద్యార్ధులు (IIT Bombay) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఏకమవుతున్నది. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ), విద్యాసంస్థల ప్రాంగణాల్లో మతచిచ్చు రేపడం, ఫీజుల పెంపును నిరసిస్తూ దేశంలోని 16 ప్రముఖ విద్యార్థి సంఘ�
Ranjana Natchiyaar | బస్సు ఫుట్బోర్డ్ వద్ద ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణించిన విద్యార్థులను బీజేపీ నాయకురాలు తిట్టడంతోపాటు కొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన ప
Telangana | ‘సర్కారు బడికి పోతే సక్కని సదువు చెబుతారు.. కడుపు నిండా బువ్వ పెడతారు’ అనే నమ్మకం తల్లిదండ్రుల్లో బలంగా నాటుకున్నది. పాఠశాల విద్యకు కేసీఆర్ సర్కారు పెద్దపీట వేయడమే ఇందుకు కారణం. పిల్లలకు నాణ్యమైన వ�
IIT-BHU | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బనారస్ హిందూ యూనివర్శిటీ (IIT-BHU ) క్యాంపస్లో దారుణం జరిగింది. బైక్ వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఒక విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బలవంతంగా ముద్దుపెట్టడం�
వొకేషనల్ కోర్సుల్లో బ్యాక్లాగ్స్ విద్యార్థులకు ఇంటర్బోర్డు మరో చక్కటి అవకాశం ఇచ్చింది. వీరికి పాత విధానంలో పరీక్షలు రాసుకొనేలా వెసులుబాటు కల్పించింది. 2011 -12 సంవత్సరంలో వొకేషనల్ కోర్సుల పరీక్షావిధ�
ఉన్నత విద్య కోసం విదేశాల బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. అత్యధికంగా విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్యలో పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర ముందువరుసలో ఉన్నాయి.