దేశంలో 2019 నుంచి 2021 వరకు ప్రతి ఏడాది విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతూ వస్తున్నాయని, ఈ మూడేండ్లలో 35 వేల మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి అబ్బయ్య నార�
హైదరాబాద్ నగర శివారులోని మోకిలలో ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఒకటైన ఇక్ఫాయ్ హైదరాబాద్ క్యాంపస్లో మేనేజ్మెంట్ విద్యార్థుల క్రీడా పోటీలు ముగిశాయి.
విద్యార్థి ఏదైనా కోర్సును స్వదేశంలో లేదంటే విదేశాల్లో చదువుకోవచ్చు. కానీ, ఒకే కోర్సును స్వదేశంతో పాటు, విదేశాల్లో చదువుకొనే అవకాశాన్ని హైదరాబాద్లోని జేఎన్టీయూ కల్పిస్తున్నది. విద్యార్థులు ఒకేసారి బీ�
CBSE | 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ప్రకటన చేసింది. విద్యార్థులకు డివిజన్లు, డిస్టింక్షన్లు ఇవ్వబోమని స్పష్టంచేసింది.
ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలనుకొనే విద్యార్థులు ఈ ఏడాది కాస్త శ్రమించాల్సిందే. ఎందుకంటే, జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్లో మార్పులేకపోవడమే కారణంగా చెప్పవచ్చు. అయితే, జేఈఈ మెయిన్ సిలబస్ మాత్రం కాస్త కుదించార
కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీలో జరిగిన తొక్కిసలాట (Stampede) తన హృదయాన్ని కలచివేసిందని (Heartbroken) ప్రముఖ గాయని నిఖిత గాంధీ (Nikhita Gandhi) అన్నారు. ఇలా జరగడం దురదృష్టకరమని చెప్పారు. ఈ హృదయ విధారక ఘటన పట్ల సంతాపం వ్యక్తంచేశా
ఇన్స్పైర్ 2022-23 పోటీలకు 2,912 ప్రాజెక్ట్లు ఎంపికయ్యాయి. విద్యార్థుల ఎంట్రీలకు మనక్ అధికారులు ఆమోదం తెలిపారు. వర్కింగ్ మాడల్స్ రూపొందించేందుకు రూ.10 వేల చొప్పున విద్యార్థుల ఖాతాల్లో జమచేశారు. ఆయా విద్యార
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు త్వరలో మంచి రోజులు రావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు భరోసా ఇచ్చారు.
నిజామాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద శనివారం విద్యార్థులు ఆందోళన చేస్తున్న వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో కల్వకుంట్ల కవిత పోస్టు చేశారు. అమరవీరుల కుటుంబాలు క్షమాపణ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి.
తెలంగాణ ఉద్యమం అంటేనే ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు గుర్తొస్తాయి. పోరాట స్ఫూర్తిని తలుచుకుంటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ల వరకు ఉద్యమంలో కాలుమోపి కదంతొక్కారు.
నగరంలో కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీ వాసులకు అనుకూలంగా త్వరలో ఆర్టీసీ సిటీ బస్సులు నడుపనున్నది. ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా కొత్తగా వందల కొద్దీ కాలనీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆ కాలనీలకు బస్స�