మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 19వ వర్ధంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న విద్యార్థులు, చిత్రంలో పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి తదితరులు.
మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు 19వ వర్ధంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చిత్రంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, బొగ్గారపు దయానంద్ గుప్త, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వేణుగోపాల చారి తదితరులు
– సిటీబ్యూరో,డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ)