భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు ఆశయాలను ప్రతి ఒక్క రూ కొనసాగించాలని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పీవీ స్వ�
ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారత రత్న’ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని నగరానికి వచ్చిన ఎమ్మెల్సీ వాణీదేవికి ఎయిర్పోర్టులో బంధుమిత్రులు ఘనంగా స్వాగతం పలికారు.
బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ ప్రకటించగా, శనివారం ఢిల్లీలో పీవీ కుటుంబ సభ్యులు పురస్కారం అందుకున్నారు. ఈ క్రమంలో వారు తిరిగి హైదరాబాద్కు చేరుకున్న సందర�
బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని, పీవీకి అత్యున్నత భారతరత్న అవార్డు ఇవ్వడం దేశానికే గర్వకారణమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని, పీవీకి అత్యున్నత భారత రత్నం అవార్డు ఇవ్వడం భారతదేశానికే గర్వకారణమని శాసనసభా వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల �
భారతదేశంలో భూమికథ హింసతో, రక్తపాతంతో, కన్నీటి మరకలతో నిండి అనంతంగా విస్తరించింది. అధికారిక పత్రాలు, ముఖ్యంగా భూమి సమస్య గురించి నిపుణులు రాసిన గ్రంథాలు లోతుగా అధ్యయనం చేసి తెలుసుకున్న ఎన్నో కీలకాంశాలతో
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సుదీర్ఘ రాజకీయ చరిత్ర మంథనితోనే మొదలయ్యింది. పీవీకి తొలుత 1952లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది.
పాములపర్తి వెంకట నరసింహారావు సంక్షిప్తంగా పీవీ నరసింహారావుగా భారతీయులందరికీ సుపచితమైన భరతమాత ముద్దుబిడ్డ, తెలంగాణ వాసి. చిన్నస్థాయి నుంచి అత్యున్నతమైన పీఠాన్ని అధిరోహించి ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగా�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యున్నత గౌరవం దక్కింది. బహుభాషా కోవిదుడిగా, ఆర్థిక సంస్కరణ విధానాన్ని ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనత దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుదేనని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు.
నయా ఆర్థిక విధానాల సృష్టికర్త, తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను ప్రకటించడం పట్ల పలువురు ప్రముఖులు వేర్వేరు ప్రకటనల్లో శుక్ర
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 19వ వర్ధంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న విద్యార్థులు, చిత్రంలో పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి తదితరులు.