పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో మంగ ళవారం నుంచి యూజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన ఐదో సెమిస్టర్ పరీక్షలో ఇంగ్లిష్ సబ్జెక్ట్ ప్రశ్నాపత్రం కొత్త సిలబస్ ప్రకా�
బాల్యం బందీ కాకుండా విద్యాశాఖ భరోసా కల్పిస్తున్నది. వెట్టి చాకిరి నుంచి చిన్నారులకు విముక్తి కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. బడీడు పిల్లలు బాల కార్మికులుగా మగ్గిపోకుండా అధికారులు ప్రయత్నాలు చే�
బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తుంది. తద్వారా విద్యార్థి దశలోనే వారి సృజనాత్మకతకు పదునుపెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్స�
డిసెంబర్ నెల వచ్చిందంటే విద్యార్థుల్లో పరీక్షల గురించిన ఆందోళన మొదలవుతుంది. ఒకవైపు సిలబస్ పూర్తి చేసే హడావుడిలో ఉపాధ్యాయులు, అధ్యాపకులుంటారు. మరోవైపు వివిధ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలవుత�
తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులు, తక్కువ నైపుణ్యం కలిగిన వర్కర్ల సంఖ్యను తగ్గించడానికి వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.
మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల సీవోఈ కళాశాలలో గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 13 వరకు జోనల్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నారు. కమ్యూనిటీ హెల్త్ అండ్ ఎన్విరాన్మ�
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు రూ.17 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు దక్కించుకున్నారు. శుక్రవారం క్యాంపస్లో ప్లేస్మెంట్ నిర్వహించగా వంద మందికిపైగా విద్యార్థులకు ఉద్�
ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృం దం తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రతినెలా విద్యార్థుల ఉన్నతికి సంబంధించిని ప్రగతిని అఫ్లోడ్ చేయాలని సమగ్ర
తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఆరోగ్యం త్వరితగతిన కోలుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బూరుగూడలోని గిరిజన గుకురుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ దివ్యరాణి తమపట్ల వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని ఆ కళాశాల విద్యార్థులు శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్�
విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలను మరిం త పెంచాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ ఉత్తీర్ణత అర్హతతో కొత్తగా 29 స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశ పెట్టాలని నిర్
దేశంలో ఏటా ఎంత మంది డాక్టర్లు తయారవుతున్నారో తెలుసా.. అక్షరాలా లక్షకుపైనే. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్య విపరీతంగా పెరగటంతో క్రమంగా డాక్టర్ల కార్ఖానాగా తయారవుతున్నది.
వచ్చే విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫారాలను ఉచితంగా అందజేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2024 -25 విద్యాసంవత్సరానికి అధికారులు ఇండెంట్�