Peddi Sudarshan Reddy | తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రాహవిష్కరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేటలో విగ్రహాన్ని ఏర్పాటుగా చేయగా అక్కడకు చేరుకున్న పోలీసులు విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారు. ప్రైవేట్ భూమిలో విగ్రహం ఏర్పాటు చేసుకుంటే మీకేంటని బీఆర్ఎస్ నాయకులు ప్రతిఘటించారు. లీగల్గా వెళ్తామంటూ పోలీసులను హెచ్చరించడంతో దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు.
దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన బీఆర్ఎస్ నాయకులు
విగ్రహ ప్రతిష్ఠ స్థలానికి చేరుకున్న డీసీపీ, పోలీసులు
విగ్రహ ప్రతిష్ఠను అడ్డుకోవడంతో ఉద్రిక్తత
ప్రైవేట్ భూమిలో విగ్రహం ఏర్పాటు చేసుకుంటే మీకేంటని ప్రతిఘటించిన బీఆర్ఎస్ నాయకులు
లీగల్గా వెళ్దామంటూ… https://t.co/0nG3HuFphb pic.twitter.com/5vD48kKHEz
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2026