రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని నమాజ్ చెరువు కట్టపై విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ గద్దెను శుక్రవారం ఇరిగే
మండలంలోని బొంతుపల్లి గ్రామంలో పోచమ్మతల్లి, భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలను గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ జున్నుతుల జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్టా�
CM Stalin: జర్మనీ తత్వవేత్త, సోషలిస్టు నేత, కమ్యూనిజం రూపకర్త కార్ల్ మార్క్స్ విగ్రహాన్ని చెన్నైలో ప్రతష్టించనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ అసెంబ్లీలో వెల్లడించారు. ప్రపంచ కా�
Bengal Governor Statue | పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్పై మరో వివాదం చెలరేగింది. తన సొంత విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే రాజ్భవన్ కార్యాలయం స్పష్టత ఇచ్చింది.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన విగ్రహాన్ని తానే రాజ్భవన్లో ఆవిష్కరించారు. ఆయన గవర్నర్గా ప్రమాణం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామంలో 13వ శతాబ్దం నాటి పొడవు జడ కలిగిన వీరుడి శిల్పాన్ని(ఎక్కటి శిల్పం) చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి కనుగొన్నారు.
Kolkata rape murder | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో హత్యాచారానికి గురైన బాధిత ట్రైనీ డాక్టర్ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు. ‘క్రై ఆఫ్ ది హవర్’ పేరుతో దీనిని ఏర్పాటు
Eknath Shinde : మహారాష్ట్రలోని సింధ్దుర్గ్లో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన పెను దుమారం రేపింది. ఈ ఘటనను పార్టీలకు అతీతంగా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు.
Gandhi Statue Removed | అస్సాంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించారు. టిన్సుకియా జిల్లాలోని దూమ్దూమాలో క్లాక్ టవర్ నిర్మాణం కోసం ఈ చర్యకు పాల్పడ్డారు. గాంధీ చౌక్లో ఉన్న 5.5 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని తవ్వి అ�
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని చారిత్రక వాంఖడే స్టేడియంలో ప్రతిష్టించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి సచిన్ తన భార్య అంజలి, కూతురు సారాతో కలిసి హాజరయ్యాడు. ఈ సందర్భంగా వాంఖడే స్టే�
యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్ధాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) ఆరడుగుల ఎత్తైన విగ్రహాన్ని అనుమతి లేదంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు.
‘రాజ్యాంగం ఎంత మంచిదైనా.. దాన్ని అమలు చేసేవాళ్లు మంచివాళ్లు కాకపోతే అది చెడ్డ ఫలితాలనే ఇస్తుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు చేసేవాళ్లు మంచి వాళ్లయితే అది మంచి ఫలితాలనిస్తుంది’ అని భారత రాజ్యాంగ
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు, ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం సమీక్షించారు
రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నూటికి నూరుపాళ్లు ఆచరిస్తున్న నేల తెలంగాణ అని యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్దేవ్ థోరట్ కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలే దేశాని�