సామాజిక సమానత్వ మూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నది. ఇది విగ్రహం మాత్రమే కాదు, భారత రాజ్యాంగం ఈ దేశ పౌరులకు ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వ, సో�
సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ప్రతిష్ఠించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో గౌడ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూసుఫ్గూడ డివిజన్ గౌడ సంఘం మహిళా నేతలు శుక్రవ�
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య జీవితం స్ఫూర్తిదాయకమని ఆయన కుమారుడు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. గురువారం నర్సింహాయ్య రెండో వర్దంతిని పురస్కరించుకుని మండలంలోని వేంపాడు స�
విద్యా, సాహితీ రంగాలకు ఎనలేని సేవలు ఎన్నో అవార్డులు.. మరెన్నో పురస్కారాలు తన రచనలతో సామాజిక, సాంస్కృతిక చైతన్యం సేవలను స్మరించుకుంటున్న సాహితీ వేత్తలు రేపు నిర్మల్లో విగ్రహావిష్కరణ నిర్మల్, సెప్టెంబర�
వాషింగ్టన్: భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అమెరికాలో ధ్వంసం చేశారు. రెండు వారాల్లో ఇలాంటి సంఘటన జరుగడం ఇది రెండోసారి. న్యూయార్క్ నగరంలో మరోసారి గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నెల 16�
రెండో రోజు బుద్ధుడి విగ్రహాన్ని చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఇంతలో ఆకాశం మేఘావృతమైంది. ఒక్కసారిగా భిక్షువుల ముఖాల్లో ఆవేదన, ఆందోళన! వర్షంతో ఆ మట్టివిగ్రహం ఎక్కడ కరిగిపోతుందో, తమ ఆరాధ�
మెట్పల్లి మండలం బండలింగాపూర్ శివారు గండి హనుమాన్ ఆలయ ఆవరణలో కోదండరాముడి భారీ విగ్రహం కొలువుదీరింది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో 56 అడుగుల రా
రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ, సాహిత్య సామ్రాట్ లోక కవిగా పేరుగాంచిన అన్నబావు సాటే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి పిలుపున�
చేర్యాల;సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంటలో చంద్రప్రభుస్వామి తీర్థంకరుడి విగ్రహాలను గుర్తించిన ట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి మంగళవారం తెలిపారు. స్థాని క ప్రభుత్వ పాఠశాల సమీపంల
తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కాంస్య విగ్రహాన్ని త్వరలోనే నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ని�
వర్రె రాఘవులు ఉపాధ్యాయుడిగా సమాజం కోసం పనిచేస్తూనే కుటుంబాన్ని మరింత చక్కగా తీర్చిదిద్దారని, ఆయన స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. సమాచార హక�
గుజరాత్లోని మోర్బీలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ‘హనుమాన్ చార్ ధామ్' ప్రాజెక్టు కింద దేశంలోని నలుదిక్
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బాబూజగ్జీవన్రాం అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా రాంగోపాల్పేట్, బేగంపేట్�