ప్రతి దళితుడిని ధనవంతుడిగా చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అవుషాపూర్లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తన వైయస్ రెడ్డి ట్రస్టీ ద్వారా
మహిళలు ముందుగానే హోలీ సంబురాలు జరుపుకొన్నారు. సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి ఆధ్యర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో
నిజామాబాద్ నగరానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అభిమానాన్ని చాటుకొన్నారు. ఏటా కవిత పుట్టిన రోజు సందర్భంగా ఏదో ఓ రూపంలో శుభాకాంక్షలు
తెలంగాణ అమరవీరుల త్యాగాలు నిరంతరం జ్వలించే జ్వాలలా ఉండే జ్యోతి నిర్మాణం, ఫినిషింగ్ పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల హ�
అమరావతి : గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రణాళికాబద్ధమైన దాడుల్లో అలసత్వం తగదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్కు సోమవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంల�
ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైనవారిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. గురువారం పట్టణంలోని బస్టాండ్ ఎదుట అమరవీరుడు శ్రీకా�
భైంసా : పట్టణంలో ఓ దుండగుడి దాడిలో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన విగ్రహ ఏర్పాటు త్వ
తాంసి : జిల్లాలో ఆదివాసుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట బుధవారం నిర్వహించిన ఆదివాసీ పోరాట యో
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాచారెడ్డి : ఛత్రపతి శివాజీ పోరాట స్ఫూర్తిని తీసుకుని యువత ముందుకు నడవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మాచారెడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చత్రపతి శ�
కాగజ్నగర్టౌన్ : గోండు విప్లవకారుడు కుమ్రం భీం అడుగుజాడల్లో అందరూ నడవాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కాగజ్నగర్ మండలంలో కుమ్రం భీం విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా�
ఆకట్టుకుంటున్న దుర్గామాత..ఉప్లూర్లో రూ.2.50 లక్షలతో ప్రతిష్టించిన భక్తుడు కమ్మర్పల్లి : దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో భవానిమాతల సందడి మొదలయ్యింది. జిల్లాలోని కమ్మర్పల్లి మండలం ఉప
తాంసి : తాంసి మండలం పొన్నారిలో ఇటీవల మరణించిన ఆర్మీ జవాన్ దాసరి నవీన్ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. మొదటి వారి ఇంటినుంచి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు చుట్టుపక్క�
మాజీ మంత్రి మహేంద్రనాథ్ | జిల్లా కేంద్రంలో కొల్లాపూర్ చౌరస్తాకు మాజీ మంత్రి, దివంగత మహేంద్రనాథ్ చౌరస్తాగా నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నామకరణం చేశారు.
మాజీ మేయర్ కృష్ణస్వామి | మాజీ మేయర్ దివంగత కృష్ణస్వామి ముదిరాజ్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని తెలంగాణ ముదిరాజ్ సంక్షేమ సంఘం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ను బుధవారం కలిసి విన్నవించింది.