యాసంగి వడ్లకు ప్రభుత్వం వెంటనే బోనస్ చెల్లించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశా రు. సోమవారం వరంగల్ జిల్లా ఖానాపురంలో మీడియాతో మాట్లాడారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ నా యకుల అక్రమాలు అరికట్టాలని, కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులకు రైతులు వి న్నవించినప్పటికీ ప్రభుత్వం, అధికారుల్లో ఎలాంటి చలనం లేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్
కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం ఖానాపురం మండలంలోని పలు గ్రామాల నుంచి కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీ�
సీఎం రేవంత్రెడ్డి ఇటీవల చేపట్టిన వరంగల్ జిల్లా పర్యటన కాలక్షేపానికే తప్ప రైతులతో పాటు ముంపు బాధితులకు ఒరిగిందేమీ లేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. గురువారం ఖానాపుర�
గాలి మాటల ముఖ్యమంత్రి గాలి తిరుగుడేనా..?అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించే ఓపిక, �
‘మొంథా తుఫాను ప్రభావాన్ని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సీఎం, మంత్రుల మొద్దు నిద్ర వల్లే అనేక జిల్లాల్లో రైతులకు తీరని నష్టం వాటిల్లింది’ అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీల సంక్షేమ, భద్రత కోసం విశేషంగా కృషిచేసి పదేండ్లు అన్ని వర్గాలకు సుపరిపాలన అందించారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు
దళారుల దోపిడీ కోసమే సీసీఐ కపాస్ కిసాన్ యాప్ను ఆవిష్కరించిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నా రు. పంటకు మద్దతు ధర రాకుం డా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేసున్నాయని విమర్శిం�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్, బీజేపీలు దోబూచులాడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగా అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. గత అసెంబ్లీ �
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీల లాగేనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మోసం చేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురు వా రం ఆయన మాట్లాడుతూ 55 ఏం డ్లు కేంద్రంలో అధికారంలో ఉం
అలవికాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుకు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సు దర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వరంగల్ జిల్లా చెన్నారావుప�
రాష్ట్రంలో దోఖాబాజీ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీ నిలుస్తున్నదని, ఆ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తవడం ఖాయమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుగులోత్ లక్ష్మణ్నాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన ఆయన శుక్రవారం బీజేపీకి రాజీనామా చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట ని�
వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ (రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు)గూగులోత్ లక్ష్మణ్ నాయక్ బీఆర్ఎస్లో చేరారు.