ప్రభుత్వ మొండివైఖరితో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ సొంతూరైన ముత్తోజిపేటలో బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
బీఆర్ఎస్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని శుక్రవారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా నర్సంపేటలో ఆర్ట�
నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆ మృతికి బాధ్యత వహించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాక
ఘోష్ కమిషన్ పేరిట కేసీఆర్పై కక్షగట్టి మూడేండ్లుగా పొలిటికల్ డ్రామా నడిపిన రేవంత్రెడ్డి.. రాష్ట్ర చరిత్రలో 420 ముఖ్యమంత్రిగా మిగిలిపోయారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ధ్వజమెత్తా
Peddi Sudarshan Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు కోసం మార్క్ఫెడ్ సంస్థను కూడా తాకట్టు పెడుతుంది అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి, రాష్ర్టాన్ని అధోగతిపాలు చేసిన కాంగ్రెస్ పార్టీ పతనం జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని జగిత్యాల సభ చొప్పదండి నియోజకవర్గం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్�
దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కేటాయించని సీఎం రేవంత్రెడ్డి మళ్లీ వరంగల్కు ఎందుకు వస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మండిపడ్డారు. రైతులకు మేలు చేయ�
అధికారాన్ని అడ్డంపెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కొద్ది మంది బ్రోకర్లను పెట్టి ప్రజలపై గూండాయిజం, రౌడీయిజం చేయిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరో పించారు. శుక్రవారం �
యాసంగి వడ్లకు ప్రభుత్వం వెంటనే బోనస్ చెల్లించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశా రు. సోమవారం వరంగల్ జిల్లా ఖానాపురంలో మీడియాతో మాట్లాడారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ నా యకుల అక్రమాలు అరికట్టాలని, కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులకు రైతులు వి న్నవించినప్పటికీ ప్రభుత్వం, అధికారుల్లో ఎలాంటి చలనం లేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్
కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం ఖానాపురం మండలంలోని పలు గ్రామాల నుంచి కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీ�
సీఎం రేవంత్రెడ్డి ఇటీవల చేపట్టిన వరంగల్ జిల్లా పర్యటన కాలక్షేపానికే తప్ప రైతులతో పాటు ముంపు బాధితులకు ఒరిగిందేమీ లేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. గురువారం ఖానాపుర�
గాలి మాటల ముఖ్యమంత్రి గాలి తిరుగుడేనా..?అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించే ఓపిక, �