ధాన్యం టెండర్ల స్కాంలో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యక్ష హస్తం ఉన్నదని మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ఆ శ�
నర్సంపేట నియోజకవర్గంలోని రూ. రూ. 400 కోట్ల అభివృద్ధి నిధులు నిలిపి వేయాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఈ మేరకు నల్లబెల్లి మం
తెలంగాణ పౌరసరఫరాల శాఖలో జరిగిన కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ‘ఈ కుంభకోణంలో.. టెండర్ ఒప్పందం కంటే అదనంగా మిల్లర్ల నుంచి బిడ్డర్ల ఖాతాలోకి రూ.423 కోట్ల మేర బ్యాంకు లావ
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నేలవెళ్లి రాజు తండ్రి జానయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుడి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
వాక్ స్వాతంత్య్రంలో భాగమైన ప్రశ్నించే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను అడిగినా, అవినీతి అ�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను ఎన్నికల భరోసాగా మార్చిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. సోమవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయిన్పహాడ్ గ్రామంలో జరిగ�
ధాన్యం టెండర్లలో రూ.1,100 కోట్ల కుంభకోణం జరిగిందని, ఇందులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హస్తం ఉన్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్రెడ్�
Peddi Sudarshan Reddy | ధాన్యం టెండర్లలో 1100 కోట్ల కుంభకోణం జరిగిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు మాట్లాడిన ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్న�
ఏపీ సీఎం చంద్రబాబుకు ఏజెంట్లా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వైఖరి ఉన్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా చిట్చాట్లో పలు అంశాలపై మాట్లాడారు. చంద్రబ�
Peddi Sudarshan Reddy | గోదావరి - బనకచర్ల లింకు ప్రాజెక్టు వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా ఎడారిగా మారనుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా జలాల గురించి తెలియని
సీఎం రేవంత్రెడ్డి డీఎన్ఏలోనే తెలంగాణ లేదని, అలాంటప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుందని నర్సంపేట మాజీ ఎమ్మేల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. బుధవారం వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంల�
Peddi Sudarshan Reddy | స్థానిక సంస్థల ఎన్నికలు తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఓట్ల కోసం రైతు భరోసా పేరిట నాటకానికి తెరతీశారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి బజారు రౌడీ కన్నా హ�
దొడ్డ మోహన్రావు సేవలు అజరామరమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక సేవాతత్పరుడు, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దొడ్డ మోహన్రావు హైదరాబాద్లోని తన �
ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ దొడ్డ మోహన్ రావు మృతిపట్ల నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్ధించారు.