తెలంగాణ రైతాంగానికి వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు ముగిసినప్
Peddi Sudarshan Reddy | కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని, ఆ పరిసర ప్రాంతాలను విధ్వంసం చేసే కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది
పత్తి కొనుగోళ్ల పేరిట కాంగ్రెస్ నేతలు భారీ కుంభకోణానికి తెరలేపారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 60 నకిలీ టీఆర్ (టెంపరరీ రిజిస్ట్రేషన్) నంబర్లతో ట్రేడర్లు, బ్రో�
రాష్ట్రంలో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అన్నారు. మార్కెట్లలో వందలాది మంది బ్రోకర్లతో దందా కొనసాగుతున్నదని ఆరోపించారు. కుట్రపూరి
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా �
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న గులాబీ జాతరకు ఇంటికొక్కరు చొప్పున లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నర్
బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. గడువు సమీపిస్తుండడంతో సభ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తు
బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 27న ఎల్కత�
కేసీఆర్ పదేళ్ల పాలన స్వర్ణయుగమని, రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సంపేటలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ విజయవంతానికి ముఖ్య న�
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క కనుసన్నల్లో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై నమోదవుతున్న అక్రమ కేసులకు భయపడొద్దని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.