ముంచుకొస్తున్న ఎన్నికల దృష్ట్యా విద్యార్థులను మచ్చిక చేసుకోవడమే లక్ష్యంగా కేంద్రం తాయిలాలు ప్రకటించింది. పరిశోధక విద్యార్థుల్లో అసంతృప్తిని తగ్గించేందుకు వారికి అందించే ఫెలోషిప్ మొత్తాన్ని గణనీయం
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వాట్సాప్ చానల్ను ప్రారంభించింది. ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందుబాటులో ఉంచడానికి ఈ చర్యలు చేపట్టింది.
పదోతరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వొకేషనల్ ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు కూడా అదే నెలలో ఉంటాయని వెల్లడించారు.
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) స్క్రీనింగ్ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్ఎంసీ సూచించింది.
ప్రతిరోజు పాఠశాలలకు పిల్లలు వస్తున్నారా? లేదా? తరగతి గదిలో పిల్లలు ఉంటున్నారా? లేదా? అనే విషయం తెలియాలంటే అటెండెన్స్ తీసుకోవటం తప్పనిసరి. అయితే ఒకప్పుడు ఉపాధ్యాయులు పిల్లల పేర్లు లేదా వారి రోల్నెంబర్
హైదరాబాద్ శివారుల్లో రాతియుగపు ఆనవాళ్లు కనిపించాయి. గుట్టల్లో మధ్య యుగానికి చెందిన చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఓఆర్ఆర్ దగ్గర ఉన్న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పారు వెనుక గుట్టల్లో ఉన్న ఈ చిత్రాలను ట్
బతుకమ్మ, దసరా పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 25 వరకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు సంతోషంగా ఇంటిబాట పట్టారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సొ�
బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తున్నది. విద్యార్థులకు సకల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నది. ‘మనఊరు-మనబడి’తో పాఠశాలల రూపురేఖలే మారుతున్నాయి. ఈ కార్యక్రమం ప్రవేశపెట్టక ముందే సిద్ది�
ఇస్రోలో చేరడానికి ఐఐటీయన్లు ఆసక్తి చూపటం లేదని, దీంతో అత్యుత్తమ ఇంజనీరింగ్ టాలెంట్ను పొందలేకపోతున్నామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘నేడు దేశంలో అణు ఇంధన సహకారం మూడు శాతం కంటే తకువ ఉంది.. ఇది 2050 నాటికి 18 శాతానికి పెరుగనుంది. 2070 నాటికి దేశ నికర జీరో కార్బన్ ఉద్గారాన్ని నెరవేర్చడంలో అణు ఇంధనం ముఖ్య పాత్ర పోషిస్తుంది’ అని న్యూక్లియర్ ఫ్యూ�
డిగ్రీ కోర్సుల్లోని విద్యార్థులకు ఇక నుంచి ఇంటర్న్షిప్ తప్పనిసరి. మూడు, నాలుగేండ్ల డిగ్రీ విద్యార్థులు నాలుగో సెమిస్టర్ తర్వాత 60 నుంచి 120 గంటల పాటు పరిశ్రమల్లో ఇంటర్న్షిప్గా పనిచేయాల్సి ఉంటుంది. ఇక
జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుబంధ కళాశాల బాబు జగ్జీవన్రామ్ అగ్రికల్చర్ కళాశాల (జిల్లెల్ల)లో విద్యనభ్యసించే విద్యార్థులు పలు గ్రామాల్లో సాగు పరిస్థితులను తెలు�
తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించింది. మన ఊరు-మన బడి పథకం కింద కార్పొరేట్ స్థాయిలో అన్ని హంగులతో తీర్చిదిద్దింది. పిల్లలను చదివించే భారం తల్లిదండ్రులపై పడకుండా సీఎం �
విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకూడదనే 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నామని, వీటికి హాజరుకావటం తప్పనిసరి కాదని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్
సోమాజిగూడలోని విల్లా మేరి డిగ్రీ కళాశాల విద్యార్థులు దాండియా నృత్యాలతో శనివారం అదరగొట్టారు. కామర్స్ విభాగం ఆధ్వర్యంలో మినీ నవరాత్రి వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలను కళాశాల వ్యవస్థాపకురాలు, డైరెక్ట