ఏ ఒక్కరూ పస్తులతో ఉండొద్దన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని, ఆకలి విలువ తెలిసిన వ్యక్తిగా రాష్ట్రంలో ఆయన అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నా�
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిరుపేద విద్యార్థుల కడుపునింపేందుకు మరో వరంలాంటి పథకాన్ని తీసుకొచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది మంచి
Students Shoot Teacher | ఇద్దరు విద్యార్థులు ఒక టీచర్పై తుపాకీతో కాల్పులు జరిపారు. (Students Shoot Teacher) తాము గ్యాంగ్స్టర్లమని పేర్కొన్న ఆ యువకులు ఆ టీచర్పై ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందజేయాలన్న సదాశయంతో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
కాలేజీలో క్లాస్ నడుస్తున్నది. విద్యార్థులు పాఠాలు వింటున్నారు. ఓ యువకుడు ఏకంగా క్లాస్ రూమ్లోకి చొరబడ్డాడు. విద్యార్థులంతా చూస్తుండగానే నేరుగా ఓ విద్యార్థిని వద్దకు వెళ్లాడు. నన్ను ప్రేమిస్తావా..? లేద
కడుపులో ఆకలి కేకలు పెడుతుంటే బుర్రలో అక్షరాలు మొలవవు. బడులలో మధ్యాహ్న భోజన పథకానికి దారితీసింది ఈ సూత్రమే. అల్పాదాయ వర్గాల పిల్లలను చదువుకు దూరం చేసే భోజన సమస్య పరిష్కరిస్తేనే చదువులు సజావుగా సాగుతాయి. �
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు దాదాపు నిరుపేదలే ఉంటారు. వీరు ఉదయం బడికి వచ్చేటప్పుడు ఏమి తినకుండా వస్తుండగా.. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఇందు కోసం రాష్ట్ర సర్కారు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’
హెచ్పీతో కలిసి దేశీయంగా క్రోమ్బుక్స్ ఉత్పత్తి చేస్తున్నట్టు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. చెన్నైకు సమీపంలోని ప్లాంట్లోనే తయారు చేస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Manipur Students Killing | మణిపూర్లో ఇద్దరు విద్యార్థులను దారుణంగా చంపిన కేసులో (Manipur Students Killing) నలుగురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతీ నాలుగో శనివారం నో బ్యాగ్ డేను గత సంవత్సరం ప్రవేశపెట్టింది. ఈ మేరకు ప్రతీ నాలుగో శనివారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డేను అమలు చ�
యూకేలో ఎంబీబీఎస్లో చేరాలనుకొనే విద్యార్థులు ఆ కోర్సులో చేరడానికి ముందే దవాఖానల్లో రెండు వారాలపాటు పనిచేస్తారు. దీనివల్ల ఈ వృత్తి తనకు నప్పుతుందో లేదో.. తాను ఈ వృత్తికి సరిపోతానో లేదోనని ముందే నిర్ధారి�
అత్యుత్తమ ప్రతిభ.. మంచి ర్యాంకు.. అత్యున్నత విద్యాసంస్థల్లో సీటు. ఇక జీవితంలో స్థిరపడ్డట్టేనని తల్లిదండ్రుల ధీమా. ఇవన్నీ ఒక్క ఒత్తిడి ముందు చిత్తవుతున్నాయి. చదువుల భయం.. మానసిక ఒత్తిడి ముందు పటాపంచలవుతున్