ప్రధాని మోదీ బాల్యంలో చదువుకున్న పాఠశాలను సందర్శించేందుకు కేంద్ర విద్యా శాఖ అవకాశం కల్పించింది. గుజరాత్లోని వాద్ నగర్ టౌన్లో ఉన్న ఈ పాఠశాలకు ఏడు రోజుల స్టడీ టూర్కు వెళ్లేందుకు ముందుగా రిజిస్టర్ �
సరిపడా బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పుట్బోర్డు ప్రయాణం చేస్తేనే పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే దుస్థితి వచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి
ఇంజినీరింగ్లో మల్టీ స్పెషలైజేషన్ డిగ్రీని పూర్తిచేసిన విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆలిండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాస్రావు అన్నారు.
ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని, చిన్నతనం నుంచే విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించాలని డీఈవో వెంకటేశ్వరాచారి అన్నారు.
విద్యార్థుల యూనిఫాం దుస్తుల తయారీ (ఆర్వీఎం) ఆర్డర్లపై సందిగ్ధం నెలకొన్నది. గత నవంబర్లో రావాల్సిన ఆర్డర్లు ఎన్నికల షెడ్యూలుతో ప్రక్రియ ఆలస్యం కాగా, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆర్డర్లు రాకపోవడం�
పదో తరగతి పరీక్షల నిర్వహణపై మెదక్, సిద్దిపేట జిల్లాల విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు, వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున
పేద విద్యార్థులకు పౌష్టకాహారాన్ని అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం సంక్షేమ వసతిగృహాల్లో కోడిగుడ్లు, చికెన్, మటన్ను అందిస్తున్నది. అధికారులు, కాంట్రాక్టర్ల చర్యలతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతున్న�
దేశంలో ఎక్కడి నుంచైనా సరే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం(యూడైస్) ప్లస్ సైట్లో స్కూల్ డైస్ కోడ్ కొట్టి ఆ స్కూల్ సంక్షిప్త సమాచారం తెలుసుకోచ్చు. ఇది స్కూల్ సంక్షిప్త సమాచారానికి కే�
భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయిని, బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో విద్యా వెలుగులు నింపిన సామాజికవేత్త సావిత్రీబాయి ఫూలే జయంతిని జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో బుధవారం నిర్వహించారు.
బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్చించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో విద్యాశాఖ ఏటా సర్వే నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం సర్వే కొనసాగుతున్నది. సీఆర్పీలు ప్రతి గ్రా
మల్టీ డిసిప్లీనరీ డిగ్రీ (డ్యూయల్ డిగ్రీ)తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని కేఎల్ యూనివర్సీటీ ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డా.జే. శ్రీనివాస రావు అన్నారు.
ఆశ్రమ పాఠశాలలు, గిరిజన వసతిగృహాలు, పీఎంహెచ్ హాస్టళ్లలో పదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు 10/10 సాధించేలా ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్స్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీ�