ఒకప్పుడు బాల్బ్యాడ్మింటన్ అంటే మోజు ఉండేది. ఇప్పుడు ఆ క్రీడను ఆడేవారే అరుదు. అలాంటి ఆటపై మక్కువ పెంచుకొని జిల్లా,రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు తిమ్మాపూర్ విద్యార్థులు. జిల్లా నుంచి జాతీయస్థ�
బాలికలకు స్వేచ్ఛ, సమానత్వం, హక్కుల గురించి తెలియడమే కాకుండా సమాజంలో వారికి ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా చేపడుతున్న బాలికా సాధికారత కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయి. బాలిక�
పిల్లలకు కుటుంబమే మొదటి బడి.. తల్లిదండ్రులే తొలి గురువులు.. వారి పాత్రే పిల్లల అభ్యాసానికి కీలకం. అందుకే తల్లిదండ్రులు అన్ని విద్యా కార్యకలాపాల్లో పాల్గొనాలి. పిల్లల నమోదు, హాజరు, డ్రాపౌట్లు, పాఠశాల నిర్�
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 19వ వర్ధంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న విద్యార్థులు, చిత్రంలో పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి తదితరులు.
బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళాశాలలో శుక్రవారం మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు.
అర్హులందరూ ఓటర్లుగా నమోదు చేయించుకునేలా రాజకీయ పార్టీలు చొరవ చూపాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. ఓటరు జాబితాను పక్కాగా రూపొందించేందుకు సహకరించాలని కోరారు. కలెక్టరేట్లో శుక
గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ గణిత దినోత్సవాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
జేఈఈ అడ్వాన్స్డ్, మెయిన్స్, నీట్లో 50 సంవత్సరాల అనుభవం ఉన్న ఎస్సార్ ఎడ్యు సెంటర్ ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్లో చేరే విద్యార్థులకు ఈ నెల 24న హనుమకొండ వడ్డేపల్లిలోని ఎస్సార్ ఎడ్యుసెంటర్ల
పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేస్తూ వెనకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎఫ్�
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ అన్నారు. పట్టణంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదనే విషయంపై ఫిర్యాదులు రాగా, ఈ విషయాన�