నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు బైక్పై వెళ్తూ డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందిన ఘటన హైదరాబాద్ నగరం పటాన్చెరు సమీపంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
మహాకవులు పాల్కురికి సోమన, బమ్మెర పోతన, వాల్మీకి మహర్షి నడయాడిన పాలకుర్తి, బమ్మెర, వల్మిడి ప్రాంతాలను మహబూబ్నగర్ జిల్లా వేముల పాఠశాల విద్యార్థులు సోమవారం సందర్శించారు.
ఆ విద్యార్థులంతా రైతు, రైతు కూలీల కుటుంబాల పిల్లలు. సిద్దిపేట రూరల్ మండలంలోని బచ్చాయపల్లిలో ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న వారంతా సమీపంలోని లక్ష్మీదేవిపల్లి ఉన్నత పాఠశాలకు కాలినడక రోజూ వెళ్
ఇంటర్ పరీక్షాకేంద్రాలు ఈ ఏడాది పెరగనున్నాయి. అదనంగా 32 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగిన దృష్ట్యా పరీక్షాకేంద్రాలను పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.
మండలంలోని సుదిమల్ల గురుకుల కళాశాలలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి గిరిజన గురుకులాల బాలికల క్రీడాపోటీలు ఆదివారం ఉత్సహంగా ముగిశాయి. నాలుగు జోన్ల నుంచి 1200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అం�
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో సరి కొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకుసాగాలి. మీ అందరికీ మంచి జరగాలి. ఈ సంవత్సరం ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలి. ప్రత�
వర్తమాన అవసరాలకు తగ్గట్టు విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంస్కరణల పథంలో అడుగులు వేస్తున్న ఇగ్నో వర్సిటీ కొత్తగా డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టింది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యార్థులతో ఇలాంటి పనులు ఎక్కువగా చేయిస్తున్నారని పలు దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న ఈ గ్రేడ్ విద్యార్థునులపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత సబ్జెక్టు టీచర్లు 10/10 ర్యాంకులు వచ్చేలా సన్నద్ధం చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్జైన�
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఘట్టుపల్లి గ్రామం మండల పరిషత్ పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం బీటీ రోడ్డు పనులను పరిశీలించి, ఘట్టుపల్ల�
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ భిక్షపతి సూచించారు. బుధవారం మండలంలోని అభంగాపురం ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.