మహబూబ్నగర్ పాలమూరు విశ్వవిద్యాలయం ఎదురుగా ఉ న్న హరహర ఫంక్షన్హాల్లో సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అడిషన ల్
బొమ్మలంటే అతడికి ప్రాణం.. పెన్సిల్ చేతబట్టాడంటే చాలు ఎన్నో చిత్రాలు గీసి ఔరా అనిపిస్తున్నాడు.. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన యువకుడు ఉమామహేశ్. కేవలం పెన్సిల్, పెన్నులతో తన చేతి నుంచి అద్�
విద్యార్థులు పుస్తకాలను చదవడంతోపాటు వాటిలోని అం శాలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనను సోమవారం స్థానిక సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో ఎమ
ఏ ఒక్క విద్యార్థి కూడా బడిబయట ఉండొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అందుకోసం సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ ప్రతిఏటా సర్వే నిర్వ�
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ ఉపాధ్యాయ, అధికార వర్గాలను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లాలోని ఎంఈవో, ఎంఎన్వ�
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక ప్రొఫెసర్ను సస్పెండ్ చేయాలని హరియాణ రాష్ట్రానికి చెందిన సిర్సాలో దేవీ లాల్ యూనివర్సిటీకి చెందిన 500 మంది విద్యార్ధినులు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం మనోహ�
ఇంటర్ ప్రాక్టికల్స్ నేపథ్యంలో ఇంటర్బోర్డు కీలక ఆదేశాలు జారీచేసింది. సొంత పిల్లలు, దగ్గరి బంధువుల పిల్లలు ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరయ్యే సమయంలో వారి తల్లిదండ్రులైన లెక్చరర్లను ఎగ్జామినర్ విధుల
జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులోరోడ్డు భద్ర�
అన్ని సౌకర్యాలు ఉన్న సౌత్ క్యాంపస్ను యూనివర్సిటీగా తీర్చిదిద్దుదామని కామారెడ్డి జిల్లాకు చెందిన శాస్త్రవేత్త, సామాజికవేత్త పైడి ఎల్లారెడ్డి అన్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ విద్యార్థులకు జపాన్లో అ�
నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సత్యవతి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడ
ఐఐటీ హైదరాబాద్లో ఇన్వెంటివ్ 2024 నిర్వహించటం గొప్ప అవకాశంగా భావిస్తున్నామని, రెండురోజులపాటు నిర్వహించే మెగా ఇన్వెంటివ్ ఫెయిర్ను విజయవంతం చేస్తామని ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
ప్రజల వద్దకే ప్రభుత్వపాలనను తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం అందోల్-జోగిపేట మున�
మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మండలంలోని ఎనిమిది నుంచి పది గ్రామాల విద్యార్థులు వస్తున్నారు. ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 4.30 వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు.